Ajmer Sex Scandal Case: 100 మంది కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం..నిందితులకు జీవిత ఖైదు
- దేశంలోనే సంచలనం సృష్టించి సెక్స్ స్కాండల్.. జ్మీర్ బ్లాక్ మెయిల్ కేసు
- ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు
- రూ.5 లక్షల జరిమానా
- అజ్మీర్లోని ప్రత్యేక కోర్టు తీర్పు
- 32 ఏళ్ల నిరీక్షణకు తెర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోనే సంచలనం సృష్టించి సెక్స్ స్కాండల్, అజ్మీర్ బ్లాక్ మెయిల్ కేసులో ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు పడింది. అంతేకాకుండా వారికి రూ.5 లక్షల జరిమానా కూడా విధించారు. అజ్మీర్లోని ప్రత్యేక కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ 32 ఏళ్ల సెక్స్ స్కాండల్లో నఫీస్ చిస్తీ, సలీం చిస్తీ, ఇక్బాల్ భాటి, నసీమ్ సయ్యద్, జమీర్ హుస్సేన్, సోహిల్ ఘనీలను కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ లైంగిక కుంభకోణంలో మొత్తం 18 మంది నిందితులు ఉండగా.. వారిలో తొమ్మిది మందికి ఇప్పటికే శిక్షలు పడ్డాయి. మిగిలిన తొమ్మిది మంది నిందితుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా.. ఒకరు పరారీలో ఉన్నారు. ఒకరిపై ప్రత్యేక విచారణ కొనసాగుతోంది.
READ MORE: Ponnam Prabhakar: కేసీఆర్ ట్యూనింగ్ చేస్తే.. కిషన్ రెడ్డి మ్యూజిక్ ఇస్తుండు..
Also Read
- IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
- Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
1992లో వందమందికి పైగా కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం చేసి వారి నగ్న ఫొటోలను ప్రసారం చేసిన ఈ కేసులో ప్రధాన నిందితుడు అప్పటి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఫరూక్ చిస్తీ. 1992లో స్కూల్, కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. గతంలో తొమ్మిది మంది నిందితులపై తీర్పు వెలువరించింది. నిందితులు పదేళ్ల జైలు శిక్ష అనుభవించి, పూర్తి చేసిన తర్వాత నిర్దోషులుగా విడుదలయ్యారు. ఒక నిందితుడు అల్మాస్ మహరాజ్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. బెయిల్ వచ్చిన తర్వాత ఓ నిందితుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది కాకుండా 377 కేసుల్లో ఒక నిందితుడిపై ప్రత్యేక కేసు నడుస్తోంది.
READ MORE:Ponguleti Srinivasa Reddy: వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్లకు పొంగులేటి ఆదేశం..
మొత్తం విషయం ఏమిటి?
అజ్మీర్లో అప్పటి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫరూక్ చిస్తీ, అతని సహచరుడు నఫీస్, అనుచరులు కాలేజీ అమ్మాయిలను వేటాడేవారు. ఫామ్హౌస్లు, రెస్టారెంట్లలో పార్టీల పేరుతో అమ్మాయిలను పిలిచి మత్తు మందు తాగించి, సామూహిక అత్యాచారం చేశారు. వారి నగ్న ఛాయాచిత్రాలు తీయించేవారు. ఆ తర్వాత నిందితులు అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తూ వేరే అమ్మాయిలను తమ వెంట తీసుకురావాలని ఒత్తిడి తెచ్చేవారు.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!