Ajmer Sex Scandal Case: 100 మంది కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం..నిందితులకు జీవిత ఖైదు
- దేశంలోనే సంచలనం సృష్టించి సెక్స్ స్కాండల్.. జ్మీర్ బ్లాక్ మెయిల్ కేసు
- ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు
- రూ.5 లక్షల జరిమానా
- అజ్మీర్లోని ప్రత్యేక కోర్టు తీర్పు
- 32 ఏళ్ల నిరీక్షణకు తెర
దేశంలోనే సంచలనం సృష్టించి సెక్స్ స్కాండల్, అజ్మీర్ బ్లాక్ మెయిల్ కేసులో ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు పడింది. అంతేకాకుండా వారికి రూ.5 లక్షల జరిమానా కూడా విధించారు. అజ్మీర్లోని ప్రత్యేక కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ 32 ఏళ్ల సెక్స్ స్కాండల్లో నఫీస్ చిస్తీ, సలీం చిస్తీ, ఇక్బాల్ భాటి, నసీమ్ సయ్యద్, జమీర్ హుస్సేన్, సోహిల్ ఘనీలను కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ లైంగిక కుంభకోణంలో మొత్తం 18 మంది నిందితులు ఉండగా.. వారిలో తొమ్మిది మందికి ఇప్పటికే శిక్షలు పడ్డాయి. మిగిలిన తొమ్మిది మంది నిందితుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా.. ఒకరు పరారీలో ఉన్నారు. ఒకరిపై ప్రత్యేక విచారణ కొనసాగుతోంది.
READ MORE: Ponnam Prabhakar: కేసీఆర్ ట్యూనింగ్ చేస్తే.. కిషన్ రెడ్డి మ్యూజిక్ ఇస్తుండు..
Also Read
- jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
1992లో వందమందికి పైగా కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం చేసి వారి నగ్న ఫొటోలను ప్రసారం చేసిన ఈ కేసులో ప్రధాన నిందితుడు అప్పటి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఫరూక్ చిస్తీ. 1992లో స్కూల్, కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. గతంలో తొమ్మిది మంది నిందితులపై తీర్పు వెలువరించింది. నిందితులు పదేళ్ల జైలు శిక్ష అనుభవించి, పూర్తి చేసిన తర్వాత నిర్దోషులుగా విడుదలయ్యారు. ఒక నిందితుడు అల్మాస్ మహరాజ్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. బెయిల్ వచ్చిన తర్వాత ఓ నిందితుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది కాకుండా 377 కేసుల్లో ఒక నిందితుడిపై ప్రత్యేక కేసు నడుస్తోంది.
READ MORE:Ponguleti Srinivasa Reddy: వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్లకు పొంగులేటి ఆదేశం..
మొత్తం విషయం ఏమిటి?
అజ్మీర్లో అప్పటి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫరూక్ చిస్తీ, అతని సహచరుడు నఫీస్, అనుచరులు కాలేజీ అమ్మాయిలను వేటాడేవారు. ఫామ్హౌస్లు, రెస్టారెంట్లలో పార్టీల పేరుతో అమ్మాయిలను పిలిచి మత్తు మందు తాగించి, సామూహిక అత్యాచారం చేశారు. వారి నగ్న ఛాయాచిత్రాలు తీయించేవారు. ఆ తర్వాత నిందితులు అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తూ వేరే అమ్మాయిలను తమ వెంట తీసుకురావాలని ఒత్తిడి తెచ్చేవారు.
తాజావార్తలు
-
jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!