Meerut: 16 ఏళ్ల మేనల్లుడితో ప్రేమలో పడ్డ 35 ఏళ్ల అత్త.. కట్చేస్తే..
- ఉత్తరప్రదేశ్లోని మీరట్లో షాకింగ్ కేసు
- గందరగోళంలో పడిన పోలీసులు
- కేసును పరిష్కరించేందుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, 35 ఏళ్ల మహిళ తన మైనర్ మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతే కాకుండా అతనితో కలిసి జీవించాలని పట్టుబడుతోంది. అతడే తన భర్త అని చెబుతోంది. మైనర్ బాలుడి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. మహిళా పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. మైనర్ వయస్సు ధృవీకరణ పత్రం ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
READ MORE: Infiltration: బంగ్లాదేశ్ నుంచి భారీ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్ఎఫ్..
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ ఢిల్లీ నివాసి. మైనర్ బాలుడు మీరట్లోని దౌరాలా నివాసి. ఇద్దరూ వరసకు అత్త, అల్లుడు. ఆ మహిళ భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడు. కిషోర్ పని నేర్చుకోవడానికి తన అత్త దగ్గరికి వెళ్ళాడు. ఆ బాలుడు ఢిల్లీలో ఉంటూ ఏసీ-ఫ్రీజ్ పనిని నేర్చుకుని, తరువాత మీరట్కు తిరిగి వచ్చి తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని కుటుంబం భావించింది.
READ MORE: BJP MP Laxman: రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని ఖర్గే కలలు కంటున్నారు..
ఢిల్లీలో కలిసి ఇద్దరూ కలిసి నివసిస్తున్నప్పుడు ఆ మహిళ మైనర్ను ప్రేమ ఉచ్చులో బంధించింది. చాలా కాలంగా అక్రమ సంబంధం కొనసాగించింది. ఇటీవల.. ఆ బాలుడు దౌరాలాలోని తన ఇంటికి వచ్చాడు. ఇక్కడే ఉండాలని కటుంబీకులు చెప్పారు. ఢిల్లీలో ఆ మహిళకు ఈ వార్త తెలియగానే.. ఆమెకు కూడా ఇక్కడికి చేరుకుంది. ఆ మైనర్ను తనతో తీసుకెళ్తానని పట్టుబట్టింది. కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
READ MORE: Puri Sethupathi: జూన్ నుంచి షూట్.. లొకేషన్స్ రెక్కీలో పూరి బిజీ
అయితే.. ఢిల్లీ నివాసి అయిన ఆ మహిళ.. “ఈ బాలుడే నా భర్త. అతనితోనే నేను జీవిస్తాను” అని పట్టుబట్టింది. పోలీసులురెండు వర్గాలను ఒప్పించి శాంతింపజేశారు. అయితే ఈ విషయం ఇంకా పరిష్కారం కాలేదు. మీరట్ ఎస్పీ సిటీ ఆయుష్ విక్రమ్ సింగ్ ప్రకారం.. ఆ బాలుడి వయస్సు 16 సంవత్సరాలు అని కుటుంబీకులు చెబుతున్నారు. అతడి వయస్సు ధృవీకరణ పత్రం చూసిన తరువాత.. తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!