Meerut: 16 ఏళ్ల మేనల్లుడితో ప్రేమలో పడ్డ 35 ఏళ్ల అత్త.. కట్చేస్తే..
- ఉత్తరప్రదేశ్లోని మీరట్లో షాకింగ్ కేసు
- గందరగోళంలో పడిన పోలీసులు
- కేసును పరిష్కరించేందుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, 35 ఏళ్ల మహిళ తన మైనర్ మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతే కాకుండా అతనితో కలిసి జీవించాలని పట్టుబడుతోంది. అతడే తన భర్త అని చెబుతోంది. మైనర్ బాలుడి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. మహిళా పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. మైనర్ వయస్సు ధృవీకరణ పత్రం ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
READ MORE: Infiltration: బంగ్లాదేశ్ నుంచి భారీ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్ఎఫ్..
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ ఢిల్లీ నివాసి. మైనర్ బాలుడు మీరట్లోని దౌరాలా నివాసి. ఇద్దరూ వరసకు అత్త, అల్లుడు. ఆ మహిళ భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడు. కిషోర్ పని నేర్చుకోవడానికి తన అత్త దగ్గరికి వెళ్ళాడు. ఆ బాలుడు ఢిల్లీలో ఉంటూ ఏసీ-ఫ్రీజ్ పనిని నేర్చుకుని, తరువాత మీరట్కు తిరిగి వచ్చి తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని కుటుంబం భావించింది.
READ MORE: BJP MP Laxman: రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని ఖర్గే కలలు కంటున్నారు..
ఢిల్లీలో కలిసి ఇద్దరూ కలిసి నివసిస్తున్నప్పుడు ఆ మహిళ మైనర్ను ప్రేమ ఉచ్చులో బంధించింది. చాలా కాలంగా అక్రమ సంబంధం కొనసాగించింది. ఇటీవల.. ఆ బాలుడు దౌరాలాలోని తన ఇంటికి వచ్చాడు. ఇక్కడే ఉండాలని కటుంబీకులు చెప్పారు. ఢిల్లీలో ఆ మహిళకు ఈ వార్త తెలియగానే.. ఆమెకు కూడా ఇక్కడికి చేరుకుంది. ఆ మైనర్ను తనతో తీసుకెళ్తానని పట్టుబట్టింది. కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
READ MORE: Puri Sethupathi: జూన్ నుంచి షూట్.. లొకేషన్స్ రెక్కీలో పూరి బిజీ
అయితే.. ఢిల్లీ నివాసి అయిన ఆ మహిళ.. “ఈ బాలుడే నా భర్త. అతనితోనే నేను జీవిస్తాను” అని పట్టుబట్టింది. పోలీసులురెండు వర్గాలను ఒప్పించి శాంతింపజేశారు. అయితే ఈ విషయం ఇంకా పరిష్కారం కాలేదు. మీరట్ ఎస్పీ సిటీ ఆయుష్ విక్రమ్ సింగ్ ప్రకారం.. ఆ బాలుడి వయస్సు 16 సంవత్సరాలు అని కుటుంబీకులు చెబుతున్నారు. అతడి వయస్సు ధృవీకరణ పత్రం చూసిన తరువాత.. తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!