Meerut: 16 ఏళ్ల మేనల్లుడితో ప్రేమలో పడ్డ 35 ఏళ్ల అత్త.. కట్చేస్తే..
- ఉత్తరప్రదేశ్లోని మీరట్లో షాకింగ్ కేసు
- గందరగోళంలో పడిన పోలీసులు
- కేసును పరిష్కరించేందుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, 35 ఏళ్ల మహిళ తన మైనర్ మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతే కాకుండా అతనితో కలిసి జీవించాలని పట్టుబడుతోంది. అతడే తన భర్త అని చెబుతోంది. మైనర్ బాలుడి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. మహిళా పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. మైనర్ వయస్సు ధృవీకరణ పత్రం ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
READ MORE: Infiltration: బంగ్లాదేశ్ నుంచి భారీ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్ఎఫ్..
Also Read
- Number Secrete: మొబైల్ నంబర్కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ ఢిల్లీ నివాసి. మైనర్ బాలుడు మీరట్లోని దౌరాలా నివాసి. ఇద్దరూ వరసకు అత్త, అల్లుడు. ఆ మహిళ భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడు. కిషోర్ పని నేర్చుకోవడానికి తన అత్త దగ్గరికి వెళ్ళాడు. ఆ బాలుడు ఢిల్లీలో ఉంటూ ఏసీ-ఫ్రీజ్ పనిని నేర్చుకుని, తరువాత మీరట్కు తిరిగి వచ్చి తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని కుటుంబం భావించింది.
READ MORE: BJP MP Laxman: రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని ఖర్గే కలలు కంటున్నారు..
ఢిల్లీలో కలిసి ఇద్దరూ కలిసి నివసిస్తున్నప్పుడు ఆ మహిళ మైనర్ను ప్రేమ ఉచ్చులో బంధించింది. చాలా కాలంగా అక్రమ సంబంధం కొనసాగించింది. ఇటీవల.. ఆ బాలుడు దౌరాలాలోని తన ఇంటికి వచ్చాడు. ఇక్కడే ఉండాలని కటుంబీకులు చెప్పారు. ఢిల్లీలో ఆ మహిళకు ఈ వార్త తెలియగానే.. ఆమెకు కూడా ఇక్కడికి చేరుకుంది. ఆ మైనర్ను తనతో తీసుకెళ్తానని పట్టుబట్టింది. కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
READ MORE: Puri Sethupathi: జూన్ నుంచి షూట్.. లొకేషన్స్ రెక్కీలో పూరి బిజీ
అయితే.. ఢిల్లీ నివాసి అయిన ఆ మహిళ.. “ఈ బాలుడే నా భర్త. అతనితోనే నేను జీవిస్తాను” అని పట్టుబట్టింది. పోలీసులురెండు వర్గాలను ఒప్పించి శాంతింపజేశారు. అయితే ఈ విషయం ఇంకా పరిష్కారం కాలేదు. మీరట్ ఎస్పీ సిటీ ఆయుష్ విక్రమ్ సింగ్ ప్రకారం.. ఆ బాలుడి వయస్సు 16 సంవత్సరాలు అని కుటుంబీకులు చెబుతున్నారు. అతడి వయస్సు ధృవీకరణ పత్రం చూసిన తరువాత.. తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!