Meerut: 16 ఏళ్ల మేనల్లుడితో ప్రేమలో పడ్డ 35 ఏళ్ల అత్త.. కట్చేస్తే..
- ఉత్తరప్రదేశ్లోని మీరట్లో షాకింగ్ కేసు
- గందరగోళంలో పడిన పోలీసులు
- కేసును పరిష్కరించేందుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, 35 ఏళ్ల మహిళ తన మైనర్ మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతే కాకుండా అతనితో కలిసి జీవించాలని పట్టుబడుతోంది. అతడే తన భర్త అని చెబుతోంది. మైనర్ బాలుడి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. మహిళా పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. మైనర్ వయస్సు ధృవీకరణ పత్రం ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
READ MORE: Infiltration: బంగ్లాదేశ్ నుంచి భారీ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్ఎఫ్..
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ ఢిల్లీ నివాసి. మైనర్ బాలుడు మీరట్లోని దౌరాలా నివాసి. ఇద్దరూ వరసకు అత్త, అల్లుడు. ఆ మహిళ భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడు. కిషోర్ పని నేర్చుకోవడానికి తన అత్త దగ్గరికి వెళ్ళాడు. ఆ బాలుడు ఢిల్లీలో ఉంటూ ఏసీ-ఫ్రీజ్ పనిని నేర్చుకుని, తరువాత మీరట్కు తిరిగి వచ్చి తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని కుటుంబం భావించింది.
READ MORE: BJP MP Laxman: రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని ఖర్గే కలలు కంటున్నారు..
ఢిల్లీలో కలిసి ఇద్దరూ కలిసి నివసిస్తున్నప్పుడు ఆ మహిళ మైనర్ను ప్రేమ ఉచ్చులో బంధించింది. చాలా కాలంగా అక్రమ సంబంధం కొనసాగించింది. ఇటీవల.. ఆ బాలుడు దౌరాలాలోని తన ఇంటికి వచ్చాడు. ఇక్కడే ఉండాలని కటుంబీకులు చెప్పారు. ఢిల్లీలో ఆ మహిళకు ఈ వార్త తెలియగానే.. ఆమెకు కూడా ఇక్కడికి చేరుకుంది. ఆ మైనర్ను తనతో తీసుకెళ్తానని పట్టుబట్టింది. కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
READ MORE: Puri Sethupathi: జూన్ నుంచి షూట్.. లొకేషన్స్ రెక్కీలో పూరి బిజీ
అయితే.. ఢిల్లీ నివాసి అయిన ఆ మహిళ.. “ఈ బాలుడే నా భర్త. అతనితోనే నేను జీవిస్తాను” అని పట్టుబట్టింది. పోలీసులురెండు వర్గాలను ఒప్పించి శాంతింపజేశారు. అయితే ఈ విషయం ఇంకా పరిష్కారం కాలేదు. మీరట్ ఎస్పీ సిటీ ఆయుష్ విక్రమ్ సింగ్ ప్రకారం.. ఆ బాలుడి వయస్సు 16 సంవత్సరాలు అని కుటుంబీకులు చెబుతున్నారు. అతడి వయస్సు ధృవీకరణ పత్రం చూసిన తరువాత.. తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!