Shabbir Ali: కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది.. మీలా మోసం చేయదు..
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినది చేస్తుంది.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర కి ఎందుకు వెళ్తున్నారు?.. రాష్ట్ర సంపదను మహారాష్ట్రలో ఎందుకు ఖర్చు చేస్తున్నారు?.. అని ప్రశ్నించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అని చెప్పిన కవిత బీఆర్ఎస్ పార్టీ ఎంత మంది మహిళలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా టికెట్లు ఇచ్చింది? అని షబ్బీర్ అలీ అడిగారు.
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
దళితులు గురించి మాట్లాడే నైతిక హాక్కు బీఆర్ఎస్ కి లేదు అని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. కర్ణాటకలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా.. మీ నాయకులను అడగండి కాంగ్రెస్ పార్టీ ఎమీ చెసిందో?.. కవిత మీ కుటుంబతో కర్ణాటకకు రండి.. ప్రజా దర్బర్ నిర్వహిద్దాం.. మంత్రులకే అపాయిట్మెంట్ ఇవ్వాని కేసీఆర్ కామారెడ్డికి వచ్చి ఎమీ చేస్తాడు? అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం సభలో పచ్చి అబద్దాలు మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఒక్కటి కాదు.. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అలయ్.. బలయ్ చేసుకోని ప్రజలను మోసం చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. ముదిరాజ్ సోదారులకు కులవృత్తి లేదు.. అలాంటి వారికి ఒక్క ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదు అని షబ్బీర్ అలీ అన్నారు. ఇలాంటి వారిని గెలిపిస్తే.. రాష్ట్రాన్ని నాశనం చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Vadivelu: స్టార్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం
- Tags
- bjp
- BRS
- criticized
- Kamareddy
- shabbir ali
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!