Madhu Yashki Goud: దేశంలో ఆర్ఎస్ఎస్ను సేవాదళ్ ధీటుగా ఎదుర్కొంది..
- హైదరాబాద్ గాంధీ భవన్లో సేవాదళ్ శతాబ్ది ఉత్సవాలు
- ఒక సేవాదళ్ కార్యకర్తగా నేను గర్వపడుతున్నా- మధుయాష్కీ గౌడ్
- సేవాదళ్ 100 సంవత్సరాల ఉత్సవాలను జరుపుకోవడం సంతోషంగా ఉంది- మధుయాష్కీ
- దేశంలో ఆర్ఎస్ఎస్ ను సేవాదళ్ ధీటుగా ఎదుర్కొంది- మధుయాష్కీ గౌడ్
- కాంగ్రెస్ పార్టీలో సేవా దళ్ ది కీలక పాత్ర- వీహెచ్
- రాజీవ్ గాంధీ కూడా సేవాదళ్ నుండి వచ్చిన వ్యక్తి- వీహెచ్.
హైదరాబాద్ గాంధీ భవన్లో సేవాదళ్ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. సేవాదల్ అధ్యక్షులు జితేందర్ అధ్యక్షతన ఈ ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత సేవాదళ్ అధ్యక్షులు లాల్జ్ జి దేశాయ్, ఎంపీ అనిల్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు కేశవ రావు, మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత తదితరులు పాల్గొన్నారు.
Read Also: Maharashtra Polls: మహారాష్ట్రలో ముగిసిన పోలింగ్.. మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్!
Also Read
- Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
- Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. ఒక సేవాదళ్ కార్యకర్తగా తాను గర్వపడుతున్నానని అన్నారు. సేవాదళ్ 100 సంవత్సరాల ఉత్సవాలను జరుపుకోవడం సంతోషంగా ఉంది.. దేశంలో ఆర్ఎస్ఎస్ ను సేవాదళ్ ధీటుగా ఎదుర్కొందని తెలిపారు. సేవాదళ్ ఉన్నది ప్రజలకు సేవ చేసేందుకు.. ప్రతి సేవాదళ్ కార్యకర్త కష్టపడి కాంగ్రెస్ అభివృద్ధి కోసం పనిచేయాలని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సేవాదళ్ కీలక పాత్ర పోషించింది.. ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడు కొంచెం సేవాదళ్ కార్యక్రామాలు తగ్గాయి.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సేవా దళ్ మరింత కృషి చేయాలని తెలిపారు. వచ్చే ఐదేండ్లు కూడా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు సేవాదళ్ కష్టపడి పనిచేయాలని మధుయాష్కీ అన్నారు.
Read Also: ICC T20 Rankings: నెంబర్-1 ఆల్ రౌండర్గా టీమిండియా స్టార్ క్రికెటర్..
వీహెచ్ మాట్లాడుతూ.. సేవాదళ్ 100 సంవత్సరాల వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సేవాదళ్ నుండి పండిట్ జవహర్ లాల్ నెహ్రు ప్రధాన మంత్రి అయ్యారన్నారు. కాంగ్రెస్ పార్టీలో సేవా దళ్ ది కీలక పాత్ర.. రాజీవ్ గాంధీ కూడా సేవాదళ్ నుండి వచ్చిన వ్యక్తి అని చెప్పారు. సేవాదళ్ మరిన్ని కార్యక్రమాలు చేయాలి.. గ్రామ స్థాయిలో కూడా కష్టాలలో ఉన్న వారికి సేవ చేయాలన్నారు. కష్టపడ్డ వారికి కాంగ్రెస్ లో అవకాశాలు ఉంటాయి.. సీఎం రేవంత్ రెడ్డి కష్ట పడ్డవారిని గుర్తించి అవకాశాలు కల్పిస్తారని వీహెచ్ తెలిపారు.
తాజావార్తలు
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
-
Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!