West Bengal : మొగుడికి డైవర్స్ ఇచ్చింది మరో మహిళను పెళ్లాడింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal : సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చే దేశం మనది. పాశ్చాత్య పోకడలకు పోయి దేశ గౌరవాన్ని భంగపరుస్తున్నారు కొందరు. టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో మనుషులు అలాగే మారుతున్నారు. భారతీయులకు పెళ్లంటే నూరేళ్లపంట. పెళ్లికి మన పూర్వీకులు పురాణాల్లో చాలా ప్రాముఖ్యత కల్పించారు. కొందరి పెళ్లిని అపహాస్యం చేస్తున్నారు. మూడు ముళ్లకు విలువలేకుండా చేస్తున్నారు. అలాంటి పెళ్లే పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఇద్దరు మహిళలు స్వలింగ వివాహం చేసుకున్నారు. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. దీని కోసం ఒక మహిళ ఏకంగా తన భర్తకు డైవర్స్ కూడా ఇచ్చేసింది.
Read Also:Delhi Incident: ఢిల్లీలో 16 ఏళ్ల బాలిక హత్య.. యూపీలో పట్టుబడిన నిందితుడు..
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
వివరాల్లోకి వెళితే.. మౌసుమి దత్తా, మౌమిత అనే ఇద్దరు మహిళలు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. మౌసుమి దత్తాకు ఇప్పటికే పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, పిల్లలను తన పిల్లలుగా దత్తత తీసుకునేందుకు మౌమిత అంగీకరించింది. దీంతో తన భర్తకు మౌసుమి విడాకులు ఇచ్చేసింది. ఆదివారం వారిద్దరు ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా మౌమిత మాట్లాడుతూ… ప్రేమ అనేది స్త్రీ, పురుషుల మధ్యే కాకుండా ఇద్దరు స్త్రీలు, ఇద్దరు మహిళల మధ్య కూడా చిగురిస్తుందని వేదాంతం పలికారు. మౌసుమిని వివాహం చేసుకోవడం తన కుటుంబానికి ఇష్టం లేదని… అందుకే తన ప్రియురాలితో కలిసి అద్దె ఇంట్లో కాపురం పెట్టానని చెప్పారు. మౌసుమిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనని స్పష్టం చేశారు. మరోవైపు మౌసుమి మాట్లాడుతూ… తన భర్త చిత్రహింసలు తట్టుకోలేకనే అతడి నుంచి విడిపోయానని తెలిపింది.
Read Also:T Shirt: ఈ టీషర్ట్ వేస్తే మీ పిల్లలు నీట్లో మునిగిపోరు.. దీనిపై ముచ్చటపడిన ఆనంద్ మహీంద్ర
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!