Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu 9

Sajjala Ramakrishna Reddy: వివేకా కేసులో విచారణ పేరుతో హై డ్రామా

Published Date :April 18, 2023 , 6:34 pm
By NTV WebDesk
Sajjala Ramakrishna Reddy: వివేకా కేసులో విచారణ పేరుతో హై డ్రామా
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ హడావిడి చేస్తోందన్నారు. కేసు ముగింపుకు వచ్చినట్లు చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు.సీబీఐ వాడుతున్న పదాలు, వాడుతున్న మాటలు చూస్తే టీడీపీ రాజకీయ అజెండా అర్ధం అవుతుంది. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే అంశాన్ని కల్పిత కథను నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబుపై విమర్శలు చేశారు.

చంద్రబాబును అర్జెంటుగా అధికారంలో కూర్చోబెట్టాలన్నది వీళ్ళ ప్రయత్నం.హత్య చేసిన నిందితుడు తాను ఎంత కర్కశంగా హత్య చేశాడో చెప్పాడు.రాజకీయంగా ఇది టీడీపీ దివాళాకోరుతనం. తాము ఏం చేశామో చెప్పుకోవటానికి టీడీపీ కి ఏమీ లేదు. అందుకే జగన్ వ్యక్తిత్వహననానికి చంద్రబాబు పాల్పడుతున్నారు.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పై కూడా ఇలానే చేశారు. వివేకా కేసును ఎజెండాలో భాగంగానే టీడీపీ వాడుకుంటుందివిచారణ పేరుతో ఒక డ్రామా జరుగుతోంది. రాంసింగ్ ఏకపక్షంగా విచారణ చేశారు.

Read Also:Sajjala Ramakrishna Reddy Live: సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ప్రెస్ మీట్

అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి పైనే నేరారోపణ చేయాలని ముందుగానే ఒక నిర్ధారణకు వచ్చారు. సుప్రీంకోర్టు మా అభ్యంతరం నిజమైందని నమ్మటం వల్లనే రాంసింగ్ ను విచారణ అధికారి పాత్ర నుంచి తప్పించారు. అంతకు ముందు లేని భాస్కర్ రెడ్డి ఇప్పుడు నిందితుడు ఎలా అయ్యాడు?అవినాష్ రెడ్డి సహ నిందితుడు ఎలా అయ్యాడు? ఏ ఆధారాలతో వీళ్ళను నిందితుల జాబితాలో చేర్చారో సీబీఐ ఎందుకు చెప్పటం లేదు?? మాకు నమ్మకం ఉంది నిజం బయటకు వస్తుందని. న్యాయస్థానంలో ఈ కేసు నిలబడదు అని అభిప్రాయపడ్డారు సజ్జల.

Read Also:Relief For Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట.. 25వరకూ అరెస్ట్ వద్దన్న హైకోర్ట్

హత్య చేసిన వ్యక్తిని అప్రూవర్ గా ఎలా మారుస్తారు??వాచ్ మ్యాన్ ప్రత్యక్ష సాక్షి గా వివరాలు చెప్పిన తర్వాత అప్రూవర్ అవసరం ఏం వచ్చింది??ఏ దర్యాప్తు సంస్థ ఇలా చేయదు.తానే హత్య చేశానని దస్తగిరి చెప్పిన తర్వాత ముందస్తు బెయిల్ కు సీబీఐ ఎలా ఒప్పుకుంది??దస్తగిరిని ఎందుకు అరెస్టు చేయటం లేదు??ఇది ఒప్పందంలో భాగం కాదా?? అని సజ్జల ప్రశ్నించారు.

సీబీఐ అన్యాయమైన విచారణ చేస్తోంది. చంద్రబాబువి చంఢాలమైన, దరిద్రమైన, క్షుద్ర ఆలోచనలు.. దస్తగిరి స్టేట్ మెంట్ లో రాత్రి ఒకటిన్నర, రెండు గంటల సమయంలో సునీల్ యాదవ్ వాళ్ళు వివేకా ఇంట్లో జొరబడ్డారని ఉంది.సీబీఐ గూగుల్ టేక్ అవుట్ లో ఆ సమయంలో వీళ్ళంతా అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారని చెబుతున్నారు. విరుద్ధమైన వాదనలు కాదా?ఆది నారాయణ గుండె పోటు అని ఎందుకు చెప్పాడో ఎందుకు విచారణ చేయటం లేదు?
లోతుగా విచారణ జరగాలి. అన్ని కోణాల్లో విచారణ చేయాలి.

జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్న సీబీఐ ఏ విధంగా పక్షపాత ధోరణితో విచారణ చేస్తుంది అనటానికి ఈ కేసు ఒక కేస్ స్టడీనే. చంద్రబాబు ఏం స్థాయిలో కుట్రలు పన్నగలడో అనటానికి ఈ కేసు ఒక ఉదాహరణ.ప్రజా కోర్టులో మాత్రం చంద్రబాబు దోషిగా నిలబడతాడు. విజయ్ కుమార్ స్వామి వాళ్ళ ప్రైవేటు ఫంక్షన్ కోసం విజయవాడ వచ్చారు. విజయవాడ వస్తున్నారు కనుక ఆశీర్వాదం ఇవ్వాలని సుబ్బారెడ్డి కోరారు. స్వామి ద్వారా న్యాయ వ్యవస్థ ను మేనేజ్ చేస్తున్నాం అంటున్నారు. అంటే న్యాయ వ్యవస్థ మేనేజ్ అవుతాయని చెబుతున్నారా??సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా వివాదంలోకి లాగటం దారుణం కాదా?? అన్నారు సజ్జల.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap govt
  • avinash reddy
  • Bhaskar reddy
  • CBI
  • chandrababu

తాజావార్తలు

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Fuel Update : 40 దేశాల నుంచి భారత్ కు క్రూడాయిల్ వస్తోంది..!

ట్రెండింగ్‌

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • 120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions