Sabitha Indra Reddy : విద్యార్థులందరూ కూడా పరీక్షకు ప్రశాంతమైన వాతావరణంలో హాజరకండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే నెల మూడో తేదీ నుంచి 13వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. అయితే.. వేసవికాలం తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆమె మాట్లడుతూ.. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షకు నాలుగు లక్షల 94 వేల620 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఆమె వెల్లడించారు.
Also Read : IPL 2023 Opening Ceremony: ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు టాలీవుడ్ హీరోయిన్స్
Also Read
- Pune: పూణెలో మరో సోనమ్.. పెళ్లికి ముందే కాబోయే భర్తను పైకి పంపేసింది
- Aman Rao Perala: ఎవరయ్యా వైభవ్ సూర్యవంశీ.? 32 బంతుల్లో సెంచరీ చేసిన హైదరాబాద్ బ్యాటర్.!
- Rare Fish: అంతర్వేదిలో అరుదైన ఫిష్.. మత్స్యకారులకు అదృష్టాన్ని తెచ్చిన 'మగ కచిడి చేప'!
- Harish Rao: ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు లాక్కోవడమా? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు
అయితే.. విద్యార్థులత కోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. 9:35 నిమిషాల వరకు మాత్రమే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారని ఆమె సూచించారు. ఇప్పటికీ హాల్ టికెట్లు పాఠశాలలకు పంపించడం జరిగింది హాల్ టికెట్ అందరి విద్యార్థులు వెబ్సైట్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించామని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులకు హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేయవచ్చని ఆమె తెలిపారు. విద్యార్థులందరూ కూడా పరీక్షకు ప్రశాంతమైన వాతావరణంలో హాజరకండని, పరీక్ష కేంద్రాల వద్ద ఏఎన్ఎం లతో పాటు ఓఆర్ఎస్ పాకెట్స్ ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.
Also Read : Bandi Sanjay : నీ పరువుకే రూ.100 కోట్లయితే.. లీకేజీలో నా కుట్ర ఉందన్న నీపై ఎంత దావా వేయాలి?
తాజావార్తలు
-
Pune: పూణెలో మరో సోనమ్.. పెళ్లికి ముందే కాబోయే భర్తను పైకి పంపేసింది
-
Rishabh Pant: ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్వాప్ డీల్! లఖ్నవూకు రిషభ్ పంత్ గుడ్ బై.. ఏ జట్టుకు మారాడో తెలుసా?
-
Peddi: అనాథ పిల్లలకు రామ్ చరణ్ ఊహించని గిఫ్ట్
-
Nara Rohith : వారసుడొచ్చాడు.. తండ్రయిన నారా రోహిత్!
-
2027 Sankranthi : టాలీవుడ్ సీనియర్స్ వర్సెస్ కోలీవుడ్ స్టార్స్!
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!