IPL 2023 Opening Ceremony: ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు టాలీవుడ్ హీరోయిన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే అత్యంత ప్రేక్షకాధరణ పొందిన టీ20 లీగ్ 16వ ఎడిషన్కు ఇంకా 2 రోజులే మిగిలి ఉండడంతో అభిమానుల్లో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క రాబోయే ఎడిషన్ మార్చి 31, 2023న ప్రారంభమవుతుంది. ఇందులో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మరియు నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
Also Read : Rahul Gandhi: ఎక్కడైతే వివాదాస్పద వ్యాఖ్యలతో అనర్హుడయ్యాడో.. అక్కడి నుంచే రాహుల్ ప్రచారం..
Also Read
- Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక అధికారాలు
- Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్పై వాంగ్చుక్ భార్య విమర్శలు..
- Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
- Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
అయితే IPL 2023 ప్రారంభ మ్యాచ్కు ముందు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఒక్క లక్ష 25 వేల మంది కూర్చునే ప్రేక్షకుల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ప్రసిద్ధి చెంది స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగనుంది. ప్రారంభ వేడుకలో నటి తమన్నా భాటియా అభిమానుల ముందు డ్యాన్స్ ప్రదర్శన చేయనుంది. ఈ విషయాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ తమ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం – నరేంద్ర మోడీ స్టేడియంలో మేము అతిపెద్ద క్రికెట్ పండుగను జరుపుకుంటున్నందున, అద్భుతమైన TATA IPL ప్రారంభ వేడుకలో తమన్నా భాటియాతో కలిసి పాల్గొనండి! 31 మార్చి 2023 – 6 PM IST స్టార్ స్పోర్ట్స్ మరియు జియో సినిమాలో”, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని ట్వీట్ చేసింది.
Also Read : IPL 2023 : ప్రతి టీమ్ లో ముగ్గురు కొత్త ప్లేయర్స్..
ఈ ప్రారంభ వేడుకల్లో కత్రినా కైఫ్, టైగర్ ష్రాఫ్, అరిజిత్ సింగ్ మరియు రష్మిక మందన్న వంటి ప్రముఖులు కూడా పాల్గొనున్నాట్లు తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 కూడా చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే మూడు సీజన్ల తర్వాత అన్ని జట్లు తమ సొంత ప్రేక్షకులు, సొంత స్టేడియంలో మ్యాచ్ లను ఆడనున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లు కరోనా మహమ్మారి కారణంగా యొక్క చివరి మూడు ఎడిషన్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగాయి. టోర్నమెంట్ చరిత్రలో మొదటిసారిగా అభిమానులు కొత్త నిబంధనలను చూసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
-
Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక అధికారాలు
-
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్పై వాంగ్చుక్ భార్య విమర్శలు..
-
Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!