Putin- Ajit Doval: రష్యా ప్రధాని పుతిన్- అజిత్ దోవల్ ముఖాముఖి.. వీడియో వైరల్
- రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి పెద్ద ములుపు
- యుద్ధం ఆపేందుకు మోడీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చర్చ
- పుతిన్- అజిత్ దోవల్ ముఖాముఖి
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి రాబోయే కాలంలో కొన్ని పెద్ద మలుపులు చూడవచ్చు. ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల రష్యా పర్యటన అనంతరం ఉక్రెయిన్లో కూడా పర్యటించారు. భారతదేశం రష్యా – ఉక్రెయిన్ మధ్య ఉన్న దేశం. భారత్ ను ఇరు దేశాలూ విశ్వసిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేరుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడారు. అధ్యక్షుడు పుతిన్తో అజిత్ దోవల్ క్లోజ్డ్ డోర్ సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో దోవల్, పుతిన్ ముఖాముఖి కూర్చున్నారు. మోడీ అభ్యర్థన మేరకు జెలెన్స్కీతో భారత ప్రధాని భేటీ గురించి పుతిన్కు వివరించారు.
READ MORE: Chhattisgarh: మావోల ఘాతుకం.. ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు హత్య
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
- Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
సాధారణంగా పుతిన్ ఇలా ఏ నాయకుడిని కలవరు. ఆయన ఇంత దగ్గరగా.. ఏ జాతీయ పెద్దలను కూడా కలవరు. అటువంటి పరిస్థితిలో, దోవల్తో ఆయనతో సమావేశం చాలా కీలకంగా భావిస్తున్నారు. ఈ సమావేశంలో దోవల్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఎందుకంటే వీడియోలో ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా క్లియర్ గా చెబుతుంది. ఈ వీడియోలో ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటన గురించి నేరుగా చెప్పారు.
READ MORE: Miss Switzerland: మాజీ మిస్ స్విట్జర్లాండ్ క్రిస్టినా హత్య కేసులో భర్తను దోషిగా తేల్చిన కోర్టు
కాగా.. ప్రధాని మోడీ జులైలో రష్యా వెళ్లారు. ఆగస్టు నెలలో ఉక్రెయిన్కి వెళ్లి, ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీని కలిశారు. అనంతరం ఆగస్ట్ 27న రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఫోన్ కాల్ చేశారు. ఈ కాల్లో భాగంగా తన ఉక్రెయిన్ పర్యటన గురించి పుతిన్కి మోడీ వివరించినట్టు సమాచారం. ఇరు దేశాల మధ్య శాంతికి మధ్యవర్తిత్వం వహించేందుకు భారత్ సిద్ధంగా ఉందని పుతిన్కి మోడీ చెప్పారట. “తన ఉక్రెయిన్ పర్యటన గురించి పుతిన్తో మోదీ మాట్లాడారు. చర్చలు, దౌత్య చర్యల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని నొక్కి చెప్పారు. తద్వారా శాంతిని స్థాపించాలని పిలుపునిచ్చారు,” అని గతంలో పీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది.
⚡️BREAKING: 🇮🇳NSA Doval, per Modi's request, briefed 🇷🇺Putin on Indian PM's meet with Zelensky
Doval witnessed their conversation firsthand, the meeting was conducted in a closed format
Modi asked Doval to come in person and brief Russian president on the talks pic.twitter.com/hkTUY30zkz
— Sputnik India (@Sputnik_India) September 12, 2024
తాజావార్తలు
-
AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
-
Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!