Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు..
- పారిస్ ఒలింపిక్స్లో కరోనా కలకలం..
- 40కి పైగా కోవిడ్-19 కేసులు నమోదు..
- ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paris Olympics 2024: 2024 పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. చాప కింద నీరులా క్రీడాకారులకు, ఇతరులకు ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఇప్పటికే 40కి పైగా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగా నమోదవుతున్న కేసుల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ కేసులు మళ్లీ నమోదవుతున్నాయని, అన్ని దేశాలు తమ ప్రతిస్పందన చర్యలకు పదును పెట్టాల్సిన అవసరం ఉందని WHO నొక్కి చెప్పింది.
Read Also: Pawan Kalyan: వైసీపీకి షాక్.. జనసేన గూటికి వైసీపీ కార్పొరేటర్లు.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
పారిస్ గేమ్స్లో ఇప్పటికే ప్రముఖ క్రీడాకారులు కోవిడ్ బారిన పడ్డారు. బ్రిటీష్ స్మిమ్మర్ ఆడమ్ పీటి 100 మీటర్ల విభాగంలో రజతం సాధించిన తర్వాతి రోజు అనారోగ్యం బారిన పడ్డాడు. పరీక్షలు నిర్వమించగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆస్ట్రేలియా ప్లేయర్ లానీ పల్లీస్టర్ అనారోగ్యంతో గేమ్స్ నుంచి నిష్ర్కమించింది. అయితే, ఒలింపిక్స్ సహా ఇటీవలి కాలంలో సీజన్తో సంబంధం లేకుండా చాలా దేశాలు కోవిడ్ -19 యొక్క ఉప్పెనలను ఎదుర్కొన్నాయి.
తాజావార్తలు
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..