Revanth Reddy : ప్రస్తుతం దేశం సంక్షోభ పరిస్థితుల్లో ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఏఐసీసీ అధ్యక్షులుగా ఎన్నిక కావాలని కోరుతూ రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తీర్మానాన్ని బలపరిచారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజకీయ తీర్మానాన్ని బలపరిచారు. మాజీ మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టారు. టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ గీతారెడ్డి రాజకీయ తీర్మానం బలపరిచారు. వీరితో పాటు.. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ, వి. హనుమంతరావు, మహేష్ కుమార్ గౌడ్ లు తదితరులు బలపరిచారు.
Also Read
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని విచిన్నం చేయడానికి బీజేపీ విద్వేషాన్ని నింపుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడి రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని, ప్రస్తుతం దేశం సంక్షోభ పరిస్థితుల్లో ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఈ సంక్షోభ సమయంలో దేశాన్ని కాపాడేందుకే రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం