Revanth Reddy : కేసీఆర్, మోడీ కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ మోడీ కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మీడియాను కేసీఆర్ కొనుగోలు చేశారన్నారు. అందుకే కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ద్వారా వాస్తవాలను వెలుగులోకి తీసుకువెళ్తుందని, కేసీఆర్ కి లిక్కర్ అంటే చాలా ఇష్టమని, అందుకే.. తెలంగాణలో లిక్కర్ ఆదాయాన్ని 36 వేల కోట్లకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ది అని ఆయన విమర్శించారు. అందుకే ఇప్పుడు లిక్కర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, నోటీసులు లేకుండా అర్ధరాత్రి పోలీసులు కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి చేశారని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ ఉపేక్షించదని, తెలంగాణలో బీజేపీ ఐస్ ,నైస్ రాజకీయాలు చెల్లవని ఆయన వెల్లడించారు.
Also Read : Aadhi Pinishetty: ఈ సారి గట్టిగా ‘శబ్ధం’ చేస్తానంటున్న ఆది పినిశెట్టి
లిక్కర్ స్కామ్లో ఉన్నవారు, అవినీతి పరులతో కుమార స్వామి, అఖిలేష్ చేతులు కలపొద్దని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడికి, కేసీఆర్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్లోను కాంగ్రెస్ వార్ రూమ్ దాడి అంశాన్ని లెవనెత్తుతామని ఆయన తెలిపారు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నంత మాత్రాన కేసీఆర్ డీఎన్ఏ మారదని, పార్టీ పేరు మారినంత మాత్రాన కేసీఆర్ మారినట్లు కాదు.. కేసీఆర్ అవినీతి అందరికి తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వైఖరి యాంటీ టీఆర్ఎస్, యాంటీ కేసీఆర్ అని ఆయన వెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
-
Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
-
Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?