Tummala Nageswara Rao: సన్నబియ్యంతో భోజనం పెట్టిన దంపతులకు.. నూతన వస్త్రాలు పెట్టిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- సన్నబియ్యంతో భోజనం పెట్టిన దంపతులు
- నూతన వస్త్రాలు పెట్టిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న సన్నబియ్యం పంపిణీ పేదల కడుపు నింపుతోంది. ఇన్నాళ్లు దొడ్డు బియ్యం అన్నం తినలేక ఇబ్బంది పడిన వారు ఇప్పుడు రేవంత్ సర్కార్ సన్న బియ్యం అందిస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు స్వయంగ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి భోజనం చేస్తున్నారు. ఈ క్రమంలో రఘునాథాపలెం మండలం బూడిదేం పాడులో గుడిబండ్ల రాజారావు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును భోజనానికి ఆహ్వానించారు. గుడిబండ్ల రాజారావు దంపతులు సన్నబియ్యంతో భోజనం వడ్డించారు. సన్నబియ్యంతో భోజనం పెట్టిన దంపతులకు.. నూతన వస్త్రాలు పెట్టారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళిత నిరుపేదలు వారి ఇంట్లో కడుపునిండా భోజనం పెట్టారు.. ఇంటిల్లిపాది సన్నబియ్యంతో కడుపునిండా భోజనం చేస్తున్నామని సంతోషంగా చెప్పారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.. దొడ్డుబియ్యంతో చాలా ఇబ్బంది పడ్డామని చెప్పారు.. సన్నబియ్యంకు బోనస్ ఇచ్చి మరీ కొని ఇపుడు తిరిగి వారికే ఇస్తున్నాం.. పేదలకు ప్రజలకు ఆహార భద్రత.. రైతుకు గిట్టుబాటు ధర..
Also Read
దేశంలోనే పేదలకు సన్నబియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం.. మొన్నటి వరకు సంపాదన మొత్తం తిండికే ఖర్చు అయ్యే పరిస్థితి ఉండేది.. పేదల నోట్లో మన్నుకొట్టి ఇన్నాళ్లు దళారులు దోచుకున్నారు.. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఆఖరు లబ్ధిదారుడి వరకూ సన్నబియ్యం అందేలా చూడాలి.. ప్రజలు కూడా ఈ పథకాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు.
తాజావార్తలు
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
-
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
ట్రెండింగ్
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?