IPS Ravi Shankar Ayyanar : ఇండియన్ ఎంబసీ సమన్వయంతో కంబోడియా బాధితులను రక్షించాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షన్నర వరకు సొమ్ములు తీసుకుని కంబోడియాకు తీసుకెళ్లిన యువకులను ఇండియన్ ఎంబసీ సమన్వయం తో విశాఖకు తీసుకొచ్చినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యనార్ వెల్లడించారు. బాధితులు ఇంటికి చేరుకోవడానికి పోలీసు శాఖ పని చేస్తోందని తెలిపారు. కమిషనర్ వివరాల ప్రకారం.. అక్కడ వాళ్ళు వీరిని చైనా వారికి అప్పగించారు. వీరి ద్వారా ఇండియా లో సైబర్ క్రైమ్ కు పాల్పడేలా చేశారు. ఒక్క సైబర్ క్రైమ్ ద్వారా విశాఖలో రూ.120 కోట్లు పోయాయి. నిన్న ఓక్కరోజే రూ.3.20 కోట్లు దోచేశారు. 20 మందితో 7 బృందాలు ఏర్పాటు చేశారు. అన్ని ఆంశాల మీద క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాం. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం అని చెప్పి తీసుకుని వెళ్లారు. ఇండియన్ లను మోసం చేస్తేనే ఆహారం ఇచ్చారు. టార్కెట్ రీచ్ అయితే పార్టీలు ఇచ్చేవారు. టార్గెట్ రీచ్ కాకపోయాన మోసాలు సరిగ్గా చెయ్యకపోయిన బేస్ బాల్ బ్యాట్లతో కొట్టారు. ఎన్ ఐ ఏ లో పని చేసిన అనుభవం కేస్ దర్యాప్తునకు సహాయపడింది.
READ MORE: Remal cyclone: బెంగాల్ వైపు దూసుకొస్తున్న తుఫాన్.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్
Also Read
బాధితులు ఆరు నెలలు నుంచి కంబోడియా లో ఉన్నారని కమిషనర్ రవి శంకర్ తెలిపారు. “మన రాష్ట్రం నుంచి 150 పైగా బాదితులు లెక్క తేలింది. కంబోడియా ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చక్కగా పని చేసాయి. ఈ తరహా బాధితులు ఇంకా ఎవ్వరైనా ఉన్నారా అని విచారణ జరుపుతున్నాము. ఉద్యోగం ఆశ చూపించి మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు ఇటీవల విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్పట్టుకున్నారు. విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. ఏపీ నుంచి దాదాపు 150 మందికి పైగా తరలించినట్టు తేల్చారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా గుట్టు రట్టైంది.
తాజావార్తలు
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!