IPS Ravi Shankar Ayyanar : ఇండియన్ ఎంబసీ సమన్వయంతో కంబోడియా బాధితులను రక్షించాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షన్నర వరకు సొమ్ములు తీసుకుని కంబోడియాకు తీసుకెళ్లిన యువకులను ఇండియన్ ఎంబసీ సమన్వయం తో విశాఖకు తీసుకొచ్చినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యనార్ వెల్లడించారు. బాధితులు ఇంటికి చేరుకోవడానికి పోలీసు శాఖ పని చేస్తోందని తెలిపారు. కమిషనర్ వివరాల ప్రకారం.. అక్కడ వాళ్ళు వీరిని చైనా వారికి అప్పగించారు. వీరి ద్వారా ఇండియా లో సైబర్ క్రైమ్ కు పాల్పడేలా చేశారు. ఒక్క సైబర్ క్రైమ్ ద్వారా విశాఖలో రూ.120 కోట్లు పోయాయి. నిన్న ఓక్కరోజే రూ.3.20 కోట్లు దోచేశారు. 20 మందితో 7 బృందాలు ఏర్పాటు చేశారు. అన్ని ఆంశాల మీద క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాం. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం అని చెప్పి తీసుకుని వెళ్లారు. ఇండియన్ లను మోసం చేస్తేనే ఆహారం ఇచ్చారు. టార్కెట్ రీచ్ అయితే పార్టీలు ఇచ్చేవారు. టార్గెట్ రీచ్ కాకపోయాన మోసాలు సరిగ్గా చెయ్యకపోయిన బేస్ బాల్ బ్యాట్లతో కొట్టారు. ఎన్ ఐ ఏ లో పని చేసిన అనుభవం కేస్ దర్యాప్తునకు సహాయపడింది.
READ MORE: Remal cyclone: బెంగాల్ వైపు దూసుకొస్తున్న తుఫాన్.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
బాధితులు ఆరు నెలలు నుంచి కంబోడియా లో ఉన్నారని కమిషనర్ రవి శంకర్ తెలిపారు. “మన రాష్ట్రం నుంచి 150 పైగా బాదితులు లెక్క తేలింది. కంబోడియా ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చక్కగా పని చేసాయి. ఈ తరహా బాధితులు ఇంకా ఎవ్వరైనా ఉన్నారా అని విచారణ జరుపుతున్నాము. ఉద్యోగం ఆశ చూపించి మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు ఇటీవల విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్పట్టుకున్నారు. విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. ఏపీ నుంచి దాదాపు 150 మందికి పైగా తరలించినట్టు తేల్చారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా గుట్టు రట్టైంది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!