Kerala: ప్రభుత్వ కార్యాలయంలో రీల్స్..8మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
- కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని తిరువల్ల మున్సిపాలిటీ కార్యదర్శి రీల్స్ వైరల్
- ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగుల చిందులు
- స్పందించిన మున్సిపల్ సెక్రటరీ
- ఎనిమిది మందికి షోకాజ్ నోటీసుల జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజలు ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు బాగా ఎడిక్ట్ అయ్యారు. ఈ పిచ్చి రోజు రోజుకూ ముదురుతోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ రకరకాల వీడియోలు చేస్తూ..నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యూస్, ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకోవటానికి తమ జీవితాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. కొందరు లైక్స్ కోసం విన్యాసాలు చేస్తూ..ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. ఈ రీల్స్ పిచ్చి క్రమంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా మొదలైంది. తాజాగా కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని తిరువల్ల మున్సిపాలిటీ కార్యదర్శి రీల్స్ సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఎనిమిది మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులు డ్యాన్స్, పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయంలో డ్యాన్స్ చేస్తూ.. పాటలు పాడుతున్నట్లు వీడియోలో కనిపించింది. దీంతో ఉన్నతాధికారులు ఒక్కసారిగా మండిపడ్డారు.
READ MORE: Nadendla Manohar: విలువలతో కూడిన రాజకీయాలు.. ప్రజలకు మార్పు చూపించాలనే మా ఆలోచన
Also Read
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Ben Stokes: "నేను మానసికంగా అలసిపోయాను".. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
కాసేపటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మున్సిపల్ సెక్రటరీ దృష్టికి రావడంతో వెంటనే ఎనిమిది మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి.. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించారు. ఈ చర్యపై సెక్రటరీని మీడియా ప్రశ్నించగా.. ఈ చర్య గురించి తెలిసి తాను తన బాధ్యతను నిర్వర్తించానని చెప్పారు. అయితే బుధవారం నోటీసు అందజేయగా.. కార్యాలయం పని చేయని సమయంలో ఈ రీల్ను చేశామని.. ఆ ఉద్యోగులు చెప్పుకొచ్చారు. దీని వల్ల పని కోసం వచ్చే ప్రజలకు, వారి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని తెలిపారు.
తాజావార్తలు
-
Kapoor Family : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కపూర్ కూతురు.. ఇక్కడైనా హిట్ వస్తుందో లేదో
-
Vaibhav-BCCI: అప్పుడు నీతులు చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు!
-
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
-
Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
-
President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!