Paytm Crisis: సంక్షోభంలో పేటీఏం.. సీఈవో విజయ్ శేఖర్ శర్మను కలిసిన ఈడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paytm CEO: డిజిటల్ చెల్లింపులలో ఓ వెలుగు వెలిగిన పేటిఏం సంస్థ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొనసాగుతోంది. అయితే, ఫెమా నిబంధనల ప్రకారం కంపెనీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారులు కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మను కలిశారని తెలుస్తుంది. ఈ సమావేశంలో కంపెనీకి సంబంధించి కొనసాగుతున్న నియంత్రణ ఆందోళనలను పరిష్కరించ మార్గంపై చర్చించినట్లు టాక్. ఈ భేటీలో పేటిఏం కంపెనీ అధికారులు కూడా పాల్గొన్నారు. ఫారెక్స్ ఉల్లంఘనకు సంబంధించి కంపెనీపై విచారణ కొనసాగుతుంది. అయితే, ఫెమా ఉల్లంఘన నివేదికలను పేటిఏం పూర్తిగా తోసిపుచ్చింది.
Read Also: Allu Arjun: మాటల మాంత్రికుడితో సిద్ధం…
Also Read
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
పేటిఏం యొక్క బ్యాంకింగ్ శాఖ అయిన పేటిఏం పేమెంట్ బ్యాంక్ సేవలను నిలిపివేయాలని జనవరి 3వ తేదీన ఆర్బీఐ (RBI) ఆదేశించింది. ఇది, ఈ ఏడాది (2024) ఫిబ్రవరి 29 నుంచి ఇది అమలులోకి వస్తుందని తెలిపింది. అయితే, మరోవైపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు పేటిఏం బ్రాండ్తో నడుస్తున్న కంపెనీలు విదేశీ మారకద్రవ్య నిబంధనలను ఉల్లంఘించాయా లేదా అనే దానిపై విచారణ చేస్తున్నారు. అయితే, ఫెమా నిబంధనల ప్రకారం ఏయే నిబంధనలను పరిశీలిస్తున్నారు అనేది స్పష్టంగా వెల్లడించలేదు.. పేటిఏం ప్లాట్ఫారమ్లకు సంబంధించిన లావాదేవీల గురించి సమాచారాన్ని సేకరించాలని ఈడీ అధికారులు ఆర్బీఐని కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!