Home
Paytm Crisis
Paytm Crisis News
-
Paytm : థర్డ్ పార్టీ యూపీఏ ఉపయోగించేందుకు ఆమోదం పొందిన పేటీఎం
Paytm : Paytm వినియోగదారుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుండి గురువారం రిలీఫ్ న్యూస్ వచ్చింది. మార్చి 15 తర్వాత విజయ్ శేఖర్ శర్మ కంపెనీ Paytm పేమెంట్స్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిమితులు వర్తిస్తాయి. -
Paytm : జస్ట్ 2డేస్ మాత్రమే.. ఇకపై ఆ సర్వీసును బంద్ చేయనున్న పేటీఎం
Paytm : Paytm కష్టాలు ఇప్పట్లో తీరే సూచనలు కనిపించడం లేదు. RBI నిషేధం తర్వాత Paytm పేమెంట్స్ బ్యాంక్ గడువు ఇప్పుడు 2 రోజుల్లో ముగియనుంది. Paytm పేమెంట్స్ బ్యాంక్ సేవలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 15 వరకు గడువు విధించింది. -
Paytm : పేటీఎంకు పెరుగుతున్న కష్టాలు.. నివేదికలో షాకింగ్ విషయాలు
Paytm : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ చర్య తీసుకుని దాదాపు నెల రోజులు కావస్తోంది. రోజురోజుకూ కంపెనీ కష్టాలు తగ్గకుండా పెరుగుతున్నాయి. కంపెనీకి ఉపశమనం ఇస్తూ ఆర్బీఐ గడువును మార్చి 15 వరకు పొడిగించింది. -
Paytm : పేటీఎం నుండి విజయ్ నిష్క్రమించిన తర్వాత.. కంపెనీ డెవలప్ మెంట్ ప్లాన్ ఇదే
Paytm : పేటీఎం కష్టాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేటీఎం పేమెంట్ బ్యాంక్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో Paytmకి ఇది పెద్ద దెబ్బ. -
Paytm Crisis: పేటీఎంకి ఆర్బీఐ ఊరట.. మార్చి 15 వరకు గడువు పెంపు..
Paytm Crisis: డిజిటల్ చెల్లింపుల విభాగంలో ఓ వెలుగు వెలిగిన పేటీఎం పరిస్థితి తారుమారైంది. ఫారన్ లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో సెంట్రల్ ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 29 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎలాంటి డిపాజిట్లు తీసుకోవద్దని ఆర్బీఐ గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా ఆర్బీఐ పేటీఎంకు ఊరట కలిగించే విషయాన్ని వెల్లడించింది. మార్చి 15 వరకు గడువు పొడగిస్తున్నట్లు తెలిపింది. -
Paytm : రోజు రోజుకు పెరుగుతున్న పేటీఎం కష్టాలు.. 9రోజుల్లో రూ.24వేల కోట్లు ఖతం
Paytm : ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వైఖరితో Paytm స్టాక్ మంగళవారం మార్కెట్లో చాలా భయాందోళనలకు గురై 10 శాతం దిగువ సర్క్యూట్లో ట్రేడవుతోంది. -
Paytm : పేటీఎం యూజర్లకు ఇబ్బంది కలగకుండా ఆర్బీఐ స్పెషల్ ప్లాన్
Paytm : ఫిబ్రవరి 29 నుంచి Paytm పేమెంట్స్ బ్యాంక్ సేవలను నిషేధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి కంపెనీకి కష్టాలు పెరిగాయి. -
Supriya Sule: ఫోన్పే, గూగుల్పే పేలబోయే “టైమ్ బాంబులు”.. పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు..
Supriya Sule: ఎన్సీపీ-శరద్చంద్ర పవార్ ఎంపీ సుప్రియా సూలే పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్ పే, ఫోన్పే యాప్లు పేలబోయే టైమ్ బాంబులు ‘‘టిక్కింగ్ టైమ్ బాంబ్స్’’గా శుక్రవారం ఆరోపించారు. మనీలాండరింగ్ తనిఖీలు చేయడానికి కేంద్రం ఏ చర్యలు తీసుకుందో చెప్పాలని ఆమె కోరారు. లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘భారత ఆర్థిక వ్యవస్థ శ్వేతపత్రం’’పై జరిగిన చర్చ సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. -
Paytm : మీరు పేటీఎం మనీతో షేర్లు కొన్నారా? అయితే మీకు షాక్ తప్పదు
Paytm : భారతదేశంలోని అతిపెద్ద ఫిన్టెక్ కంపెనీలలో ఒకటైన Paytm సమస్యలకు పరిష్కారం దొరికేట్లు కనిపించడం లేదు. నిబంధనలను విస్మరించిన కారణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలన్నింటినీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధించింది. -
Paytm : పేటీఎం వల్ల జనాల కష్టాలు.. జేబు నింపుకుంటున్న కంపెనీలు
Paytm : Paytm పేమెంట్స్ బ్యాంక్పై RBI చర్య తర్వాత Paytm కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అయితే, ఈ చర్య అనేక ఇతర కంపెనీలను లాభాల పట్టేలా చేసింది. Paytm ఇబ్బందుల నుండి వారు చాలా ప్రయోజనం పొందుతున్నారు.
తాజావార్తలు
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!