Lok Sabha Election: నేడు ఛత్తీస్గఢ్లో ప్రధాని మోడీ విజయ శంఖనాద్ ర్యాలీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు (మంగళవాCyber Crime: మాఫియా డాన్ కుమారుడికే టోకరా.. సైబర్ కేటుగాళ్ల ఘరానా మోసంరం) ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 1 గంటకు శక్తిలోని జేథా మైదాన్లో నిర్వహిస్తున్న విజయ శంఖనాద్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సభ కోసం మైదానాన్ని సర్వాంగ సుందరంగా బీజేపీ ముస్తాబు చేసింది. మూడు గోపురాలు, ఒక వేదికను సిద్ధం చేశారు. ప్రధాని రాక కోసం ఎస్పీ కార్యాలయం సమీపంలో మూడు హెలిప్యాడ్లను నిర్మించారు. పండల్ దగ్గర హెలిప్యాడ్ కూడా నిర్మించారు. మొత్తం ఐదు హెలిప్యాడ్లు సిద్ధంగా ఉన్నాయి. మూడు గోపురాల పందేల్లో దాదాపు ఎనభై వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. లోక్సభ ఇన్ఛార్జి గౌరీశంకర్ అగర్వాల్, జిల్లా ఇన్చార్జి మంత్రి ఓపీ చౌదరి, డివిజనల్ ఇన్ఛార్జ్ అనురాగ్ సింగ్ డియో వేదికను పరిశీలించారు.
Read Also: Cyber Crime: మాఫియా డాన్ కుమారుడికే టోకరా.. సైబర్ కేటుగాళ్ల ఘరానా మోసం
Also Read
- NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
కాగా, ప్రధాన మంత్రి మోడీ రాకతో భద్రతకు పోలీసులు కట్టుదిట్టం చేశారు. భద్రతా అధికారులు కూడా వేదికను పరిశీలించారు. భద్రత కోసం ప్రతి 25 అడుగులకు ఒక సైనికుడు గస్తీ కాస్తున్నాడు. ప్రధాని పర్యటనకు సంబంధించి 12 అసెంబ్లీ నియోజకవర్గాల క్లస్టర్ను ఏర్పాటు చేశారు. ఇందులో జాంజ్గిర్- చంపా లోక్సభ నియోజకవర్గంలోని మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, రాయ్ఘర్ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, కోర్బా జిల్లాలోని ఒక అసెంబ్లీ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో అన్ని సభల నుంచి దాదాపు పది వేల మంది కార్మికులు, సామాన్య ప్రజలను బీజేపీ సమీకరిస్తుంది.
తాజావార్తలు
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!