Sanjay Singh: ప్రధాని మోడీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.. ఆప్ ఎంపీ తీవ్ర విమర్శలు
- ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడు సంజీవ్ అరోరా నివాసంలో ఈడీ సోదాలు
- భూ మోసం కేసుకు సంబంధించి దాడులు
- జలంధర్.. లూథియానా.. గురుగ్రామ్.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రైడ్స్
- ఈ దాడికి బీజేపీయే కారణమంటున్న ఆప్ నేతలు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడు సంజీవ్ అరోరా తదితరులపై భూ మోసం కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం జలంధర్, లూథియానా, గురుగ్రామ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. పంజాబ్లోని లూథియానాలోని సంజీవ్ అరోరా నివాసం, హర్యానాలోని గురుగ్రామ్తో సహా దాదాపు 16-17 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడికి బీజేపీయే కారణమని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో.. ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Read Also: Pakistan Cricket: ఈ బంగ్లా జట్టు పైనా ఓడింది.. పాక్ను ఏమనాలో కూడా తెలియడం లేదు!
Also Read
- Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
- Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
- Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
ప్రధాని మోడీకి మందు దొరకని వ్యాధి ఉందని ఆరోపించారు. ప్రధాని ‘ద్వేషపూరిత వ్యాధి’ అనే తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నారని.. దీనికి వైద్యం లేదన్నారు. ప్రతి ఉదయం ఆప్ను నాశనం చేయడం, పార్టీ నాయకులను తొలగించడం, అరవింద్ కేజ్రీవాల్ను తొలగించడం.. అతనిని రాజకీయాల నుంచి తొలగించడం ప్రధానమంత్రి పని అని విమర్శించారు. అరవింద్ కేజ్రీవాల్ను ఆరు నెలల పాటు జైల్లో ఉంచారని.. ఆయన ఇంట్లో మీకు ఏమైనా దొరికిందా అని ప్రధాని మోడీని ప్రశ్నించారు. మీకు ఇంత ద్వేషం ఉంటే ఈ దేశం కోసం ఏం చేస్తావు అని సంజయ్ సింగ్ ప్రశ్నించారు..?.
Read Also: Pithapuram: పిఠాపురంలో ఆసక్తికరణ పరిణామాలు.. మళ్లీ జనసేన వర్సెస్ టీడీపీ..!
అంతకుముందు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈడీ దాడులకు సంబంధించి బీజేపీ, ప్రధాని మోడీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీని.. అరవింద్ కేజ్రీవాల్ను తమ నాయకులను అంతమొందించాలనే లక్ష్యంతో ఈరోజు మరోసారి ఈడీ రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరా ఇంటిపై దాడి చేసిందని అన్నారు. ఈ దాడి అవినీతి వల్ల జరగలేదని.. సంజీవ్ ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు కావడం వల్లే జరిగిందని తెలిపారు. ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ను, ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించలేని మోడీ ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారని అన్నారు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
-
Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
-
Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!