Paralympics 2024: భారత్కు మరో పతకం.. హైజంప్లో స్వర్ణం
- పారిస్ పారాలింపిక్స్లో భారత్కు మరో పతకం
- శుక్రవారం జరిగిన పురుషుల హైజంప్ T64 ఫైనల్లో..
- స్వర్ణ పతకం సాధించిన భారత పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్
- 2.08 మీటర్లు ఎగసి రికార్డు బద్దలు కొట్టిన ప్రవీణ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ పారాలింపిక్స్లో శుక్రవారం జరిగిన పురుషుల హైజంప్ T64 ఫైనల్లో భారత పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ దేశానికి స్వర్ణ పతకాన్ని అందించాడు. పొట్టి కాళ్లతో జన్మించిన ప్రవీణ్.. పతక రౌండ్లో 2.08 మీటర్లు ఎగసి రికార్డు బద్దలు కొట్టాడు. ఈ జంప్తో అతను సరికొత్త రికార్డును నెలకొల్పాడు.రెండవ, మూడవ స్థానాల్లో USA డెరెక్ లోసిడెంట్ (2.06 m), ఉజ్బెకిస్తాన్ టెముర్బెక్ గియాజోవ్ (2.03 m) ఉన్నారు.
Read Also: Lavanya : రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి పారిపోయాడు.. శేఖర్ బాషాతో అదే గొడవ!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ పతకంతో ప్రస్తుతం జరుగుతున్న పారాలింపిక్స్లో భారత్కు ఆరు బంగారు పతకాలు, తొమ్మిది రజత పతకాలు, 11 కాంస్య పతకాలతో భారత్ పతకాల సంఖ్య 26కు చేరింది. కాగా.. టోక్యో 2020లో మొత్తం ఐదు స్వర్ణాలను సాధించగా.. పారాలింపిక్స్ గేమ్స్ ఈవెంట్లో ఇండియా ఆరు స్వర్ణ పతకాలు సాధించింది.
Read Also: TPCC Chief : టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం
ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన 21 ఏళ్ల ప్రవీణ్ మరియప్పన్.. తంగవేలు తర్వాత పారాలింపిక్స్లో పురుషుల హైజంప్లో బంగారు పతకం సాధించిన రెండవ భారత పారా అథ్లెట్ గా నిలిచాడు. ఈ విజయంతో ప్రవీణ్ కుమార్ పారిస్లో పతకం సాధించిన మూడో భారతీయ హైజంపర్గా నిలిచాడు. ప్రవీణ్ కంటే ముందు.. శరద్ కుమార్ రజత పతకాన్ని గెలుచుకోగా, మరియప్పన్ పురుషుల T63 ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!