Prahladsingh Patel: పోలవరం అంచనాలపై త్వరలో నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రజలకు జీవనాధారం అయిన పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం తన వైఖరి వెల్లడిస్తూనే వుంది. పోలవరం ప్రాజెక్టు 2013 -14 లో అంచనాలకు మేము అంగీకారం తెలిపాం. ఇప్పుడు అంచనా వ్యయం పెరిగింది.. పెరిగిన అంచనాలపై ఒక కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు కేంద్ర జల శక్తి, సహాయ మంత్రి.. ప్రహ్లాద్ సింగ్ పటేల్.
దేశవ్యాప్తంగా జలజీవన్ మిషన్ కి అరవై వేల కోట్లు కేటాయించాం. ఈ మిషన్లో 60 శాతం కేంద్రం 40 శాతం రాష్ట్రం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో 95 లక్షల ఇళ్లకు టార్గెట్ గా ఉందన్నారు. ఇప్పటికే 54 లక్షల ఇళ్లకు మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేశామన్నారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్. 2024 నాటికి ప్రతి ఇంటికీ జలజీవన మిషన్ ద్వారా నీరు అందించాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
Also Read
- CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం 'సంజీవని'.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
- Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
- Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
Read Also: Jagadish Reddy : విద్యతో మనిషి జీవితంలో వెలుగులు నింపొచ్చు
రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు, 13 వేలకోట్లు పైబడి కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం నిధులు ఇచ్చింది. పోలవరానికి అన్ని విధాల సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు కేంద్రమంత్రి. పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం కేవలం థర్డ్ పార్టీ గానే ఉంటుందన్నారు. మెగా ఫుడ్ పార్క్ స్థానంలో, మినీ ఫుడ్ పార్క్ తీసుకొస్తున్నాం. ప్రతి యూనిట్ కి 10 లక్షలు లోన్ ఇస్తాo.35శాతం సబ్సిడీ కూడా ఇస్తున్నాం అన్నారు.
తాజావార్తలు
-
KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
-
TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
-
Rohit Sharma: “నన్ను క్షమించు..” మహిళా అభిమానికి ‘హిట్ మ్యాన్’ స్పెషల్ రిక్వెస్ట్..!
-
Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Film Chamber: ఆ కలరింగ్ అంతా అబద్ధం.. ‘పెద్ది’ పర్సెంటేజ్ డీల్ను తిరస్కరించిన ఎగ్జిబిటర్లు
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!