India vs Australia :వరల్డ్ కప్ ఫైనల్.. విజయం కోసం ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో పూజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Cup: వరల్డ్ కప్ ఫైనల్ ఈ రోజు ప్రారంభమైంది. కాగా ఈ మ్యాచ్ లో భరత్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందే టీం ఇండియా విజయం కోసం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో భస్మ హారతి నిర్వహించారు. 2011 లో వరల్డ్ కప్ ను కైవసం చేసుకున్న భరత్ ఆ తరువాత జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ పరాజయం పాలయింది. ఈ నేపథ్యంలో 12 సంవత్సరాల తరువాత మళ్ళీ టీం ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ (వరల్డ్ కప్ 2023 ఫైనల్) ఫైనల్కు చేరుకుంది. దీనితో అందరి లోనూ ఆసక్తి నెలకొంది.
Read also:Israel-Hamas War: బందీల విడుదలపై ఒప్పందం.. ఇజ్రాయిల్ రియాక్షన్ ఇదే..
Also Read
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Nandini Reddy: "నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి.." పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
టీం ఇండియా గెలవాలని కప్ ను కైవసం చేసుకోవాలని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు పూజలు జరిపిస్తున్నారు. ప్రార్ధనలు చేస్తున్నారు. కాగా నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమైంది. కాగా మ్యాచ్ కు ముందే ఇండియా జట్టు విజయం కోసం ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో భస్మ హారతి నిర్వహించగా ఆ వీడియో ప్రస్తుతం బయకు వచ్చింది. ఇక టీం ఇండియా కూడ వరల్డ్ కప్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సెమీ ఫైనల్తో సహా 10 మ్యాచ్లలో 10 గెలిచి ఫైనల్కు చేరుకుంది. ఈ మ్యాచ్ లలో ప్రతి ఒక్కరు ప్రభంజనం సృష్టించారు. బౌలర్లు పదునైన బౌలింగ్తో విధ్వంసం సృష్టిస్తుండగా బ్యాట్స్మెన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. మహ్మద్ షమీ 23 వికెట్లతో బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
తాజావార్తలు
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
-
OTR: అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన
-
OTR: యాదాద్రి కమిటీ.. కాంగ్రెస్లో చిచ్చు రేపిందా?
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!