Exit Poll 2024: ఎగ్జిట్ పోల్ పై ప్రశాంత్ కిషోర్ ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నాడంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Exit Poll 2024: 2024 లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శనివారం (1 జూన్ 2024) పలువురు జర్నలిస్టులు, కొంతమంది నాయకులపై విరుచుకుపడ్డారు. పనికిరాని చర్చలు, విశ్లేషణలతో సమయాన్ని వృథా చేయవద్దని వారిని కోరారు. చాలా ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీయేకు భారీ మెజారిటీ వస్తుందని తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకోగలదని జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ వాదించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అదే సంఖ్యలో సీట్లు గెలుచుకుంది. ఎగ్జిట్ పోల్ 2024 ఫలితాల విడుదలకు కొన్ని గంటల ముందు, ప్రశాంత్ కిషోర్ ది ప్రింట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లోక్సభ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మెరుగైన పనితీరు పై ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు.
Read Also:CPI Narayana: ప్రతిపక్షంలో కూర్చున్నా.. కేసీఆర్కి జ్ఞానోదయం కలగలేదు!
Also Read
- Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
- Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
- స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
- Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ, “నా అంచనా ప్రకారం బిజెపి మునుపటి సంఖ్యలకు దగ్గరగా లేదా కొంచెం మెరుగ్గా తిరిగి రాబోతోంది. పశ్చిమ, ఉత్తర భారతదేశంలో సీట్ల సంఖ్యలో గణనీయమైన మార్పు కనిపించడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పార్టీ తన ఉనికిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. తమిళనాడు, కేరళలో ఎన్డిఎ తన ఖాతాను తెరుస్తుంది. కర్ణాటకలో దాని అద్భుతమైన పనితీరు కొనసాగుతుంది. బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గుముఖం పట్టవచ్చు’ అని తెలిపారు.
Read Also:Hyderabad: ఇకపై తెలంగాణకు శాశ్వత రాజధానిగా హైదరాబాద్..
కేంద్రంలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంపై చెప్పుకోదగ్గ అసంతృప్తి ఏదీ లేదన్నారు. బలమైన ప్రత్యామ్నాయం లేదని ప్రశాంత్ కిషోర్ పలు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. బిజెపి తన మునుపటి ప్రదర్శన 303ని కొనసాగించవచ్చు లేదా దానిలో కొంత పెరుగుదల ఉండవచ్చని అంచనా వేశారు.
తాజావార్తలు
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
ట్రెండింగ్
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!