Maharashtra: ఐలవ్యూ అంటూ.. విద్యార్థినులను బ్యాడ్ టచ్ చేసిన ఉపాధ్యాయుడు.. కట్ చేస్తే..
- విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవస్తన
- ఎవరికైనా చెబితే మార్కులు వేయనని బెదిరింపులు
- 2021 నుంచి తతంగం
- ధైర్యం చేసి ఫిర్యాదు చేసిన విద్యార్థినులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజాభివృద్ధికి వారిని సిద్ధం చేస్తారు. అయితే మహారాష్ట్రలో ఓ ఉపాధ్యాయుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించాడు. లాతూర్లోని జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు మైనర్ బాలికలను లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయ్యాడు. ఈ మేరకు ఆదివారం ఓ పోలీసు అధికారి వెల్లడించారు. శుక్రవారం కేసు నమోదు చేశామని, ఒకరోజు తర్వాత అతన్ని అరెస్టు చేశామన్నారు.
READ MORE: CM Revanth Reddy: గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రిపై సీఎం రేవంత్ సమీక్ష
Also Read
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
పోలీసుల కథనం ప్రకారం.. హారంగుల్ (ఖుర్ద్)లోని జిల్లా పరిషత్ పాఠశాలలో అన్న శ్రీరంగ్ నర్సింగే ఇన్చార్జి మాజీ ప్రధానోపాధ్యాయుడు. విద్యార్థినులను అనుచితంగా తాకడం, ఐలవ్యూ అని పిలిచేవాడని పలువురు విద్యార్థినులు ఆరోపించారు. 16 మంది విద్యార్థినుకు కాళ్లు, చేతులను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడని ఫిర్యాదు చేశారు. గత 2021 ఏడాది నుంచి ఇలాగే ప్రవర్తించాడు. ఇక్కడ జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే పరీక్షలో మార్కులు ఇవ్వనని బెదిరించాడు. అయినా.. విద్యార్థినులు ధైర్యంగా ఫిర్యాదు చేశారు. బాలికలు అధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా పరిషత్ విచారణ ప్రారంభించింది. అనంతరం బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నివృత్తి జాదవ్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించార. ఈ మేరకు నిందితుడిపై భారత న్యాయ స్మృతి 75(2), 75(3), 78(2), 79, పిల్లల రక్షణ సెక్షన్ల కింద లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. తాజాగా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
READ MORE:Indian Passengers: ఆహారం, సాయం లేకుండా కువైట్ ఏయిర్పోర్టులో చిక్కుకున్న భారతీయ ప్రయాణికులు..
తాజావార్తలు
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!