PM Modi : లవ్లీనా, నిఖత్ జరీన్ లను అభినందించిన ప్రధాని మోదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధానిలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాలు సాధించినందుకు గాను బాక్సర్లు నిఖత్ జరీన్, లావ్లీనా బోర్గోహైన్లను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. నిఖత్ రెండవ ప్రపంచ టైటిల్ను సాధించిగా.. లవ్లీనా టోర్నమెంట్లో తన మొట్టమొదటి బంగారు పతకాన్ని గెలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో ఆమె అద్భుతమైన ఫీట్ కోసం ఎంతో కృషి చేసిందన్నారు. ఆమె అద్భుతమైన నైపుణ్యాన్ని కనబరిచి.. బంగారు పతకాన్ని గెలుచుకోవడం పట్ల భారతదేశం సంతోషిస్తోంది అని PM మోడీ ఒక ట్వీట్టర్ లో రాసుకొచ్చారు.
Also Read : Bilkis Bano rapist: గుజరాత్ ప్రభుత్వ కార్యక్రమం.. వేదికపై బిల్కిస్ బానో రేపిస్ట్
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఇక తెలంగాణ అమ్మాయి.. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో అద్భుతమైన విజయం సాధించి స్వర్ణం గెలుచుకున్నందుకు నిఖత్ జరీన్కు అభినందనలు.. ఆమె ఒక అత్యుత్తమ ఛాంపియన్.. ఈ విజయం భారతదేశాన్ని అనేక సందర్భాలలో గర్వించేలా చేసింది అని ప్రధాని మోడీ మరో ట్వీట్లో రాశారు. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జరీన్ మరియు లవ్లీనా బోర్గోహైన్ ఇద్దరూ భారత్కు స్వర్ణ పతకాలను గెలిచారు.
Also Read : IPL 2023 : జడేజా, బెన్ స్టోక్స్ ఫోటో వైరల్.. రొనాల్డో- మెస్సీతో పోల్చుతున్న నెటిజన్స్..
50 కేజీల విభాగంలో జరీన్ స్వర్ణం సాధించగా, 75 కేజీల విభాగంలో బోర్గోహైన్ ఎల్లో మెటల్ను కైవసం చేసుకుంది. వియత్నాంకు చెందిన న్గుయెన్ తీ టామ్తో జరిగిన ఫైనల్ బౌట్లో జరీన్ 5-0తో విజయం సాధించి, టోర్నమెంట్లో భారత్కు మూడో స్వర్ణాన్ని అందజేసింది.. లావ్లినా బోర్గోహైన్ 5-2 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన కైట్లిన్ పార్కర్తో జరిగిన ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో అద్భుతమైన విజయం సాధించి స్వర్ణం గెలుచుకున్నందుకు నిఖత్ జరీన్, లావ్లినా బోర్గోహైన్ అభినందనలు.. వారు అత్యుత్తమ ఛాంపియన్స్.. ఈ విజయం భారతదేశాన్ని అనేక సందర్భాలలో గర్వించేలా చేసింది అని ప్రధాని మరో ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!