PM Modi : లవ్లీనా, నిఖత్ జరీన్ లను అభినందించిన ప్రధాని మోదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధానిలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాలు సాధించినందుకు గాను బాక్సర్లు నిఖత్ జరీన్, లావ్లీనా బోర్గోహైన్లను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. నిఖత్ రెండవ ప్రపంచ టైటిల్ను సాధించిగా.. లవ్లీనా టోర్నమెంట్లో తన మొట్టమొదటి బంగారు పతకాన్ని గెలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో ఆమె అద్భుతమైన ఫీట్ కోసం ఎంతో కృషి చేసిందన్నారు. ఆమె అద్భుతమైన నైపుణ్యాన్ని కనబరిచి.. బంగారు పతకాన్ని గెలుచుకోవడం పట్ల భారతదేశం సంతోషిస్తోంది అని PM మోడీ ఒక ట్వీట్టర్ లో రాసుకొచ్చారు.
Also Read : Bilkis Bano rapist: గుజరాత్ ప్రభుత్వ కార్యక్రమం.. వేదికపై బిల్కిస్ బానో రేపిస్ట్
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
ఇక తెలంగాణ అమ్మాయి.. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో అద్భుతమైన విజయం సాధించి స్వర్ణం గెలుచుకున్నందుకు నిఖత్ జరీన్కు అభినందనలు.. ఆమె ఒక అత్యుత్తమ ఛాంపియన్.. ఈ విజయం భారతదేశాన్ని అనేక సందర్భాలలో గర్వించేలా చేసింది అని ప్రధాని మోడీ మరో ట్వీట్లో రాశారు. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జరీన్ మరియు లవ్లీనా బోర్గోహైన్ ఇద్దరూ భారత్కు స్వర్ణ పతకాలను గెలిచారు.
Also Read : IPL 2023 : జడేజా, బెన్ స్టోక్స్ ఫోటో వైరల్.. రొనాల్డో- మెస్సీతో పోల్చుతున్న నెటిజన్స్..
50 కేజీల విభాగంలో జరీన్ స్వర్ణం సాధించగా, 75 కేజీల విభాగంలో బోర్గోహైన్ ఎల్లో మెటల్ను కైవసం చేసుకుంది. వియత్నాంకు చెందిన న్గుయెన్ తీ టామ్తో జరిగిన ఫైనల్ బౌట్లో జరీన్ 5-0తో విజయం సాధించి, టోర్నమెంట్లో భారత్కు మూడో స్వర్ణాన్ని అందజేసింది.. లావ్లినా బోర్గోహైన్ 5-2 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన కైట్లిన్ పార్కర్తో జరిగిన ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో అద్భుతమైన విజయం సాధించి స్వర్ణం గెలుచుకున్నందుకు నిఖత్ జరీన్, లావ్లినా బోర్గోహైన్ అభినందనలు.. వారు అత్యుత్తమ ఛాంపియన్స్.. ఈ విజయం భారతదేశాన్ని అనేక సందర్భాలలో గర్వించేలా చేసింది అని ప్రధాని మరో ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!