Supreme Court: బాల్య వివాహాలు పెరుగుతున్నాయని సుప్రీంలో పిటిషన్..కోర్టు ఏం చెప్పిందంటే?
- బాల్య వివాహాల విషయంలో ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) పిటిషన్ దాఖలు
- నేడు పిటిషన్ ను విచారించిన సుప్రీం..తీర్పు రిజర్వ్
- దేశంలో బాల్య వివాహాల కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయన్న కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాల్య వివాహాల విషయంలో ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) దాఖలు చేసిన పిల్ను విచారించిన సుప్రీంకోర్టు బుధవారం తన తీర్పును రిజర్వ్ చేసింది. దేశంలో బాల్య వివాహాలు పెరుగుతున్నాయని, అందుకు సంబంధించిన చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున హాజరైన పిటిషనర్ సొసైటీ ఫర్ ఎన్లైట్మెంట్ అండ్ వాలంటరీ యాక్షన్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు.
READ MORE: US: అమెరికా గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన రాజస్థాన్ కుర్రాడు.. ఆశ్చర్యపోయిన న్యాయనిర్ణేతలు
Also Read
- Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్నినో ప్రభావం’..
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్కు స్పష్టం చేసిన భారత్..
- Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
దేశంలో బాల్య వివాహాల కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని కేంద్రం పేర్కొంది. బాల్య వివాహాల నిషేధ చట్టం అమలుకు తీసుకున్న చర్యల వివరాలతో కూడిన స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖను గతంలో కోర్టు ఆదేశించింది. ఇది చాలా ముఖ్యమైన అంశమని, అవగాహన కల్పించే ఉద్దేశంతో చేసే కార్యక్రమాలు, ఉపన్యాసాలు గ్రౌండ్ లెవెల్లో మార్పు తీసుకురావడం లేదని పేర్కొంది. జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఓ అంశమని తెలిపింది. అయితే సామాజిక స్థాయిలో ఏమి చేయవచ్చు అని ప్రశ్నించింది. వాస్తవానికి, అవగాహన కల్పించడానికి ప్రభుత్వం నిర్వహించిన కొన్ని అవగాహన కార్యక్రమాలను ఐశ్వర్య భాటి ప్రస్తావించారు. వాస్తవానికి ఈ విషయాలు గ్రౌండ్ లెవెల్లో మారవని సీజేఐ అన్నారు.
READ MORE:ARMY: ఉగ్రవాదుల ప్రణాళికలను..భారత ఆర్మీ పసిగట్టకపోవడానికి కారణం ఇదే..
కాగా.. అసోంలో బాల్య వివాహాలను సామాజిక నేరంగా పరిగణిస్తూ ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కఠిన నిర్ణయం తీసుకున్నారు. బాల్య వివాహాల ఆరోపణలపై రాష్ట్రంలో అనేక మంది అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ అరెస్ట్లో ఏ సెక్షన్ను తప్పించడం లేదు. బాల్య వివాహాలు చేసే పూజారి నుంచి ఖాజీ వరకు అందరిపైనా కేసులు నమోదు చేస్తున్నారు. ఇక్కడ వేలాది మందిపై కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్నినో ప్రభావం’..
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్కు స్పష్టం చేసిన భారత్..
-
Vishwanath and Sons Trailer: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
-
Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
-
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!