Supreme Court: బాల్య వివాహాలు పెరుగుతున్నాయని సుప్రీంలో పిటిషన్..కోర్టు ఏం చెప్పిందంటే?
- బాల్య వివాహాల విషయంలో ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) పిటిషన్ దాఖలు
- నేడు పిటిషన్ ను విచారించిన సుప్రీం..తీర్పు రిజర్వ్
- దేశంలో బాల్య వివాహాల కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయన్న కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాల్య వివాహాల విషయంలో ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) దాఖలు చేసిన పిల్ను విచారించిన సుప్రీంకోర్టు బుధవారం తన తీర్పును రిజర్వ్ చేసింది. దేశంలో బాల్య వివాహాలు పెరుగుతున్నాయని, అందుకు సంబంధించిన చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున హాజరైన పిటిషనర్ సొసైటీ ఫర్ ఎన్లైట్మెంట్ అండ్ వాలంటరీ యాక్షన్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు.
READ MORE: US: అమెరికా గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన రాజస్థాన్ కుర్రాడు.. ఆశ్చర్యపోయిన న్యాయనిర్ణేతలు
Also Read
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
- Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
దేశంలో బాల్య వివాహాల కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని కేంద్రం పేర్కొంది. బాల్య వివాహాల నిషేధ చట్టం అమలుకు తీసుకున్న చర్యల వివరాలతో కూడిన స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖను గతంలో కోర్టు ఆదేశించింది. ఇది చాలా ముఖ్యమైన అంశమని, అవగాహన కల్పించే ఉద్దేశంతో చేసే కార్యక్రమాలు, ఉపన్యాసాలు గ్రౌండ్ లెవెల్లో మార్పు తీసుకురావడం లేదని పేర్కొంది. జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఓ అంశమని తెలిపింది. అయితే సామాజిక స్థాయిలో ఏమి చేయవచ్చు అని ప్రశ్నించింది. వాస్తవానికి, అవగాహన కల్పించడానికి ప్రభుత్వం నిర్వహించిన కొన్ని అవగాహన కార్యక్రమాలను ఐశ్వర్య భాటి ప్రస్తావించారు. వాస్తవానికి ఈ విషయాలు గ్రౌండ్ లెవెల్లో మారవని సీజేఐ అన్నారు.
READ MORE:ARMY: ఉగ్రవాదుల ప్రణాళికలను..భారత ఆర్మీ పసిగట్టకపోవడానికి కారణం ఇదే..
కాగా.. అసోంలో బాల్య వివాహాలను సామాజిక నేరంగా పరిగణిస్తూ ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కఠిన నిర్ణయం తీసుకున్నారు. బాల్య వివాహాల ఆరోపణలపై రాష్ట్రంలో అనేక మంది అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ అరెస్ట్లో ఏ సెక్షన్ను తప్పించడం లేదు. బాల్య వివాహాలు చేసే పూజారి నుంచి ఖాజీ వరకు అందరిపైనా కేసులు నమోదు చేస్తున్నారు. ఇక్కడ వేలాది మందిపై కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
-
Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!