Pawan Kalyan: విశాఖకు జనసేన చీఫ్.. వారాహి విజయ యాత్రలో పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆరో రోజు వారాహి విజయ యాత్రలో ఆయన పాల్గోనున్నారు. ఫీల్డ్ విజిట్ కోసం భీమిలి(మండలం)ఎర్రమట్టి దిబ్బలను జనసేనాని పరిశీలించనున్నారు. జియో హెరిటేజ్ సైట్ గా అరుదైన గుర్తింపు సాధించిన ఎర్రమట్టి దిబ్బలు.. ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారుల కళ్ళు వీటిపై పడ్డాయని జనసేన పార్టీ ఆరోపిస్తుంది. అధికార పార్టీ, ప్రభుత్వంపై జనసేనాని ఆరోపణలు చేస్తున్నాడు. అరుదైన ఎర్రమట్టి దిబ్బల సమీపంలో తవ్వకాలను పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు.
Read Also: Miheeka Bajaj: మ్యాగజైన్ కవర్ పై రానా భార్య.. హీరోయిన్లు సైతం దిగదుడుపే
Also Read
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
అయితే, పవన్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఎర్రమట్టి దిబ్బలు ప్రాంతానికి వెళ్తున్నట్లు జనసేన పార్టీ నేతలు అంటున్నారు. ఎర్రమట్టి దిబ్బలలో సహజసిద్ధ అందాలను ప్రభుత్వం నాశనం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తుండటంతో జనసేనాని అక్కడకు వెళ్తున్నాడు. రెండున్నర చదరపు కిలో మీటర్ల వైశాల్యంలో వ్యాపించి ఉన్న ఈ అద్భుతమై ఎర్రమట్టి దిబ్బలు.. మన వారసత్వ సహజ సంపదకు నిలయాలు.. భౌగోళిక వారసత్వ సంపదకు పెట్టింది పేరైన ఎర్రమట్టి దిబ్బలకు వైసీపీ ప్రభుత్వం నుంచి ముప్పు ఉందని స్థానికులు ఆరోపించారు.
Read Also: Revolver for women’s safety: మహిళల కోసం సరికొత్త గన్.. ఆసక్తి ఉంటే కొనుక్కోవచ్చు
ఇక, ఎర్రమట్డి దిబ్బలకు ఆనుకుని జరిపిన భూ సేకరణపై ప్రస్తుతం గొడవ జరుగుతుంది. ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ జోన్ కిందకు వచ్చే భాగంలో.. జీడిమామిడి తోటలు, తాటిచెట్ల విధ్వంసంపై విశాఖవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీఎమ్ఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో ఎర్రమట్టి దిబ్బలను ప్రత్యేకంగా గుర్తించాలని జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. దీని పరిరక్షణకు చిత్తశుద్దితో అధికారులు వ్యవహరించాలని.. అన్నింటికన్న ముందు ఎర్రమట్టి దిబ్బలు వ్యాపించి ఉన్న ప్రదేశానికి సరిహద్దులు నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..