Pawan Kalyan: జగన్ కు మరొక అవకాశం ఇస్తారా..! జగదాంబ సెంటర్ లో రెచ్చిపోయిన పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలోని జగదాంబ సెంటర్ లో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సీఎం జగన్ రాజ్యాంగ విరుద్ధంగా జగన్ పనులు చేయిస్తున్నాడని విమర్శించారు. సింహద్రి సాక్షిగా చెప్తున్నాను.. వాలంటర్లు మీద ద్వేషము లేదన్నారు. వాలంటీర్లతో జగన్ తప్పులు చేయిస్తున్నాడని తెలిపారు. అన్న, అక్క అని జగన్ అధికారులతో పనులు చేయించుకుంటున్నాడన్నారు. అలా పిలిచి అధికారులను సిబీఐ కేసులలో జైలులో పెట్టించాడని పవన్ పేర్కొన్నారు.
Posani Krishna Murali: టికెట్ రేట్స్.. చిరంజీవి ముందే చెప్పా.. కాదని చెప్తే చెప్పుతో కొట్టుకుంటా
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
గత పర్యటనలో మీరు లేకపోతే వైజాగ్ లో తనను ఏమి అయినా చేసే వారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నేల కోసం ప్రాణాలు తెగించే వారు కావాలని.. తాను ఉన్నట్లు చెప్పారు. మరోవైపు ఏపీ గంజాయికి అడ్డాగా మారిపోయిందని ఆరోపించారు. విశాఖ ఎంపీ ఫ్యామిలీని రౌడీ షీటర్ బందీస్తే వాళ్ళకి దిక్కు లేదని తెలిపారు. కేంద్రంతో ఒక రోజు జగన్ ను ఆట ఆడిస్తానని పవన్ అన్నారు. సమీప భవిషత్తులో అన్ని బయటకు వస్తాయని పేర్కొన్నారు.
Air India New Logo: ఎయిరిండియా కొత్త లోగో.. ఎరుపు, తెలుపు మరియు ఊదా రంగులతో
మరోవైపు ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయముగా మార్చారని పవన్ ఆరోపించారు. ఏయూలో వైసీపీ నాయకుల పుట్టిన రోజులు చేస్తారని.. గంజాయి అమ్ముతున్నారని తెలిపారు. అంతేకాకుండా.. ఇక్కడ ఉండే మంత్రి డీఎస్సీ పూర్తి చేస్తాము అంటాడు.. ఖాళీలు అలాగే ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులకి జీతాలు ఇవ్వరని.. బైజుస్ కి 500 కోట్లు ఇచ్చారని పవన్ పేర్కొన్నారు. విశాఖలో ప్రభుత్వ ఆస్తులు 25 వేలు కోట్లకి తాకట్టు పెట్టాడని తెలిపారు. డబ్బు అంటే జగన్ కి పిచ్చి అయిపోయిందని.. ఇన్ని వేల కోట్లు ఏమి చేసుకుంటావని ప్రశ్నించారు. జగన్ కి మరొక అవకాశం ఇస్తారా అని ఆలోచించుకోండని విశాఖ ప్రజలను అడిగారు. మద్యం మీద ముప్పై వేలు కోట్ల ఆదాయం జగన్ సంపాదించాడని.. జగన్ ఒక దొంగ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అన్ని కీలక పదవులు ఒక కులంతో నింపాడని పవన్ కళ్యాణ్ తెలిపారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..