Pawan Kalyan: వైసీపీని ఓడించి తగ్గేది లేదని మెగా ఫ్యాన్స్ నిరూపించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీపై విరుచుకుపడ్డారు. జగన్ ఒక్కసారి ఛాన్స్ అడిగితే ఇచ్చారు.. ఈ ఎన్నికల్లో మీ భవిష్యత్ కోసం ఛాన్స్ తీసుకోండని అన్నారు. వైసీపీని ఓడించి అప్పుడు తగ్గేది లేదని మెగా ఫ్యాన్స్ నిరూపించాలని తెలిపారు. లే అవుట్లు వేయాలన్నా.. ఇళ్ళు కట్టాలన్నా వైసీపీ వాళ్లకు లంచాలు ఇవ్వాలని చెప్పారు. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు కాదు.. కన్నాల బాబు అని విమర్శించారు. సింహాచలం భూమి ఆక్రమించి ఎమ్మెల్యే భారీ భవంతి కడితే అడిగే దిక్కు లేదని పేర్కొన్నారు. కన్నబాబు రాజు లాంటి ఎమ్మేల్యేలు అధికారంలో ఉంటే ఎన్ని రాజ్యాంగాలు ఉన్నా న్యాయం జరగదని పవన్ కల్యాణ్ తెలిపారు.
Maldives: మాల్దీవుల్లో పెరుగుతున్న మతోన్మాదం.. ఇద్దరు భారతీయులు, ఇజ్రాయిల్ యువతిపై దాడి..
Also Read
- IndiGo Flights Suspended: విదేశీ ప్రయాణికులకు అలర్ట్.. కీలక రూట్లలో ఇండిగో సర్వీసులు రద్దు
- Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
కూటమి అభ్యర్థులను గెలిపించండి.. వాళ్ళంతా బాధ్యతా యుతంగా ఉండేలా చూసే బాధ్యత తనదని అన్నారు. దోపిడీ దారుడుతో పోరాటం కోసం ప్రజల గుండె చప్పుడు అయ్యాను.. జనసేనను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా మార్చడం మన మొదటి పని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆ తర్వాత సీఎం అవడం కాలం నిర్ణయిస్తుంది.. అప్పటి వరకు ప్రజల తరపున ముఠా కూలీగా పనిచేస్తానని భరోసానిచ్చారు. కూటమి ఆధ్వర్యంలో ఏపీలో తొలిసారి స్కిల్ గణాంకాలు తీసుకుని వాటి ఆధారంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పనిచేస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.
Pushpa 2 : గూస్ బంప్స్ తెప్పిస్తున్న పుష్ప2 మాస్ టైటిల్ సాంగ్..
ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ఎంప్లాయిమెంట్ జోన్ రాబోతోందని పవన్ కల్యాణ్ చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు.. అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని విమర్శించారు. అన్ని చట్టాలు ఉంటేనే భూములు కబ్జాలు ఆగడం లేదు.. టైటిలింగ్ యాక్ట్ వస్తే నష్టం తప్పదని సూచించారు. వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులన్నీ గాలిలో దీపం లాంటిదని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ అనేది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని దుయ్యబట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయి సాగు, అక్రమ రవాణా చేసే వాళ్ళను మొకాళ్ళ మీద కూర్చోబెడదామన్నారు. లా& ఆర్డర్ పరిరక్షణ కూటమి ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు చెందాల్సిన సహజవనరులు దోపిడీకి గురయ్యాయని.. భవిష్యత్ తమదేనని పవన్ కల్యాణ్ తెలిపారు.
తాజావార్తలు
-
Ram Charan: ‘చిట్టిబాబు’ వర్సెస్ ‘పెద్దిగాడు’: రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఏది?
-
IndiGo Flights Suspended: విదేశీ ప్రయాణికులకు అలర్ట్.. కీలక రూట్లలో ఇండిగో సర్వీసులు రద్దు
-
Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్ను విమర్శిస్తారా?
-
Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
-
Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!