Pawan Kalyan: వైసీపీని ఓడించి తగ్గేది లేదని మెగా ఫ్యాన్స్ నిరూపించాలి..
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీపై విరుచుకుపడ్డారు. జగన్ ఒక్కసారి ఛాన్స్ అడిగితే ఇచ్చారు.. ఈ ఎన్నికల్లో మీ భవిష్యత్ కోసం ఛాన్స్ తీసుకోండని అన్నారు. వైసీపీని ఓడించి అప్పుడు తగ్గేది లేదని మెగా ఫ్యాన్స్ నిరూపించాలని తెలిపారు. లే అవుట్లు వేయాలన్నా.. ఇళ్ళు కట్టాలన్నా వైసీపీ వాళ్లకు లంచాలు ఇవ్వాలని చెప్పారు. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు కాదు.. కన్నాల బాబు అని విమర్శించారు. సింహాచలం భూమి ఆక్రమించి ఎమ్మెల్యే భారీ భవంతి కడితే అడిగే దిక్కు లేదని పేర్కొన్నారు. కన్నబాబు రాజు లాంటి ఎమ్మేల్యేలు అధికారంలో ఉంటే ఎన్ని రాజ్యాంగాలు ఉన్నా న్యాయం జరగదని పవన్ కల్యాణ్ తెలిపారు.
Maldives: మాల్దీవుల్లో పెరుగుతున్న మతోన్మాదం.. ఇద్దరు భారతీయులు, ఇజ్రాయిల్ యువతిపై దాడి..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
కూటమి అభ్యర్థులను గెలిపించండి.. వాళ్ళంతా బాధ్యతా యుతంగా ఉండేలా చూసే బాధ్యత తనదని అన్నారు. దోపిడీ దారుడుతో పోరాటం కోసం ప్రజల గుండె చప్పుడు అయ్యాను.. జనసేనను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా మార్చడం మన మొదటి పని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆ తర్వాత సీఎం అవడం కాలం నిర్ణయిస్తుంది.. అప్పటి వరకు ప్రజల తరపున ముఠా కూలీగా పనిచేస్తానని భరోసానిచ్చారు. కూటమి ఆధ్వర్యంలో ఏపీలో తొలిసారి స్కిల్ గణాంకాలు తీసుకుని వాటి ఆధారంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పనిచేస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.
Pushpa 2 : గూస్ బంప్స్ తెప్పిస్తున్న పుష్ప2 మాస్ టైటిల్ సాంగ్..
ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ఎంప్లాయిమెంట్ జోన్ రాబోతోందని పవన్ కల్యాణ్ చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు.. అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని విమర్శించారు. అన్ని చట్టాలు ఉంటేనే భూములు కబ్జాలు ఆగడం లేదు.. టైటిలింగ్ యాక్ట్ వస్తే నష్టం తప్పదని సూచించారు. వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులన్నీ గాలిలో దీపం లాంటిదని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ అనేది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని దుయ్యబట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయి సాగు, అక్రమ రవాణా చేసే వాళ్ళను మొకాళ్ళ మీద కూర్చోబెడదామన్నారు. లా& ఆర్డర్ పరిరక్షణ కూటమి ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు చెందాల్సిన సహజవనరులు దోపిడీకి గురయ్యాయని.. భవిష్యత్ తమదేనని పవన్ కల్యాణ్ తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!