Pawan Kalyan: ముందస్తు ఎన్నికలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Pawan Kalyan: జనసేన ప్రధాన కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. పార్టీని పెట్టడం.. నడిపించడం సాధాన విషయం కాదు.. కానీ, జనసైనికుల పోరాటం వల్ల.. జనసేన పదేళ్లు పూర్తి చేసుకుందన్నారు.. రాజకీయం చేయాలంటే దోపీడీ చేయాలనే భావనలోకి తీసుకెళ్లారని ఫైర్ అయ్యారు.. వాలంటీర్ల గురించి నాకు రెండున్నరేళ్ల ముందే తెలుసు.. వాలంటీర్లు బెదిరిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేవారు.. కొందరు వైసీపీ నేతలే నా దృష్టికి తేచ్చిన పరిస్థితి ఉంది.. వైసీపీ వారి నుంచి నిరసన గళం విన్నాను అని తెలిపారు. మాదేం లేదు అన్నీ వాలంటీర్లు చేస్తున్నారు అని వైసీపీ నేతలే చెబుతున్నారన్న ఆయన.. హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి కూడా పార్లమెంట్ లో చెప్పారని.. NCRB డేటా గురించి తెలుసుకుని నేను మాట్లాడానను స్పష్టం చేశారు.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
Also Read
- Prabhas - Salman Khan : మరోసారి ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ
- SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
- Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
- Ranveer Singh: ‘కాంతార’ వివాదం.. రణవీర్ సింగ్కు కర్ణాటక హైకోర్టు షాక్..
జగన్ అనే దుష్ట పాలకుడు మీద మనం పోరాటం చేయాలి అని పిలుపునిచ్చారు పవన్.. మనవాళ్ళ మీదే పక్కనుండి పొడవటం, సోషల్ మీడియా లో పోస్టుకు పెట్టడం సరి కాదని హితవుపలికారు. ఓటర్ల నమోదు, ఓట్ల తొలగింపుపై నేతలు ఫోకస్ పెట్టండి అని సూచించారు. ఇక, ఏపీ అభివృద్ది తెలంగాణకు కూడా చాలా అవసరం అన్నారు. హైదరబాద్ నుంచి షిఫ్ట్ అయ్యారా? అంటున్నారు.. నేను గతంలోనే విజయవాడ పటమటలో ఉండేవాడిని అని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ ఆంధ్ర వాళ్ల రాజధాని కాదని చెబితే.. ఇక్కడ ఇల్లు, స్థలం ఎక్కడ కొనాలో తెలియలేదన్నారు. ఏపీని రాక్షస పాలన నుంచి విముక్తి చేయాల్సి ఉంది.. రాజకీయాలు అంటే అనేక ప్రలోభాలు ఉంటాయి.. పదేళ్లుగా ప్రతికూల పరిస్థితుల్లో జనసేన నిలబడి ఉంది.. ఈ ఎన్నికల్లో చాలా గొడవలు ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే వైఎస్ జగన్, ఆయన అనుచరులు ఆధిపత్యం వదులు కోవటానికి సిద్దంగా ఉండరు.. అందుకే గొడవలకు అవకాశం ఉందన్నారు. కావున జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని.. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Prabhas – Salman Khan : మరోసారి ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ
-
SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
-
Punjab Kings History: అయ్య బాబోయ్ పంజాబ్ కింగ్స్.. ఇన్నిసార్లు 200+ లక్ష్యాలను ఛేజ్ చేసిందా?
-
Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
-
Ranveer Singh: ‘కాంతార’ వివాదం.. రణవీర్ సింగ్కు కర్ణాటక హైకోర్టు షాక్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!