Palakurthi Thikka Reddy: బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో తెలుగు ప్రజల ఆశాజ్యోతి.. తెలుగు ప్రజల గుండెచప్పుడు, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు పన్నాగా వెంకటేశ్వర్లు స్వామి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం ఇన్చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి పాల్గొని.. నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
Jammu Kashmir: ఎల్ఓసీ సమీపంలో ల్యాండ్మైన్ పేలుడు.. ఆర్మీ జవాన్ మృతి, ఇద్దరికి గాయాలు
Also Read
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
- KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
- Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
అనంతరం పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చాటుతు తెలుగువారి ప్రభావాన్ని, వైభవాన్ని గుర్తు చేస్తూ వారిలో ఆత్మ విశ్వాసం నింపుతూ రాష్ట్రం అంతట ఉపన్యాసాలు ఇస్తూ పర్యటించారని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని తెచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు. అంతేకాకుండా.. రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు ఇళ్ల నిర్మాణాలు, జనత వస్త్రాలు, వృద్ధాప్య పింఛన్లు, 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్తు ఇలా ఎన్నో కార్యక్రమాలు ప్రజల వద్దకు పాలన తెచ్చారన్నారు. మరోవైపు.. సినీ రంగానికి, రాజకీయ రంగానికి వన్నెతెచ్చిన నాయకుడు, ప్రజా నాయకుడు నందమూరి తారక రామారావు అని తెలిపారు.
Vizag: ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలకు విశాఖ ఆథిత్యం
ఈ కార్యక్రమంలో బూదురు మల్లికార్జున రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అశోక్ రెడ్డి, విజయరామ్ రెడ్డి, గోపాల్ రెడ్డి, చావిడి వెంకటేష్, అబ్దుల్, పవన్ కుమార్, చిలకలదోన హనుమంతు, తిక్క స్వామిగౌడ్, బండ్రాల నరసింహులు, జెట్టి వీరేష్, భాస్కర్ రెడ్డి, మాలపల్లి చంద్ర, భీమన్న, చలపతి, సల్మాన్ రాజు, నీలకంఠ, శంకర్ నాయక్, చిదానంద, లింగప్ప తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Anil Vij: “బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు”.. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
-
Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!