Palakurthi Thikka Reddy: బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో తెలుగు ప్రజల ఆశాజ్యోతి.. తెలుగు ప్రజల గుండెచప్పుడు, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు పన్నాగా వెంకటేశ్వర్లు స్వామి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం ఇన్చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి పాల్గొని.. నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
Jammu Kashmir: ఎల్ఓసీ సమీపంలో ల్యాండ్మైన్ పేలుడు.. ఆర్మీ జవాన్ మృతి, ఇద్దరికి గాయాలు
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
అనంతరం పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చాటుతు తెలుగువారి ప్రభావాన్ని, వైభవాన్ని గుర్తు చేస్తూ వారిలో ఆత్మ విశ్వాసం నింపుతూ రాష్ట్రం అంతట ఉపన్యాసాలు ఇస్తూ పర్యటించారని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని తెచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు. అంతేకాకుండా.. రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు ఇళ్ల నిర్మాణాలు, జనత వస్త్రాలు, వృద్ధాప్య పింఛన్లు, 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్తు ఇలా ఎన్నో కార్యక్రమాలు ప్రజల వద్దకు పాలన తెచ్చారన్నారు. మరోవైపు.. సినీ రంగానికి, రాజకీయ రంగానికి వన్నెతెచ్చిన నాయకుడు, ప్రజా నాయకుడు నందమూరి తారక రామారావు అని తెలిపారు.
Vizag: ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలకు విశాఖ ఆథిత్యం
ఈ కార్యక్రమంలో బూదురు మల్లికార్జున రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అశోక్ రెడ్డి, విజయరామ్ రెడ్డి, గోపాల్ రెడ్డి, చావిడి వెంకటేష్, అబ్దుల్, పవన్ కుమార్, చిలకలదోన హనుమంతు, తిక్క స్వామిగౌడ్, బండ్రాల నరసింహులు, జెట్టి వీరేష్, భాస్కర్ రెడ్డి, మాలపల్లి చంద్ర, భీమన్న, చలపతి, సల్మాన్ రాజు, నీలకంఠ, శంకర్ నాయక్, చిదానంద, లింగప్ప తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..