Sehar Shinwari: బంగ్లా ఆటగాళ్లకు పాక్ నటి బంపర్ ఆఫర్.. భారత్ను ఓడిస్తే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sehar Shinwari: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్ లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాక్ ను టీమిండియా చిత్తుగా ఓడించింది. పాకిస్థాన్పై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఓటమి నుంచి పాకిస్థానీలు ఇంకా తేరుకోవడం లేదు. మరోవైపు రేపు పూణేలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో బంగ్లా ఆటగాళ్లకు పాకిస్తాన్ కు చెందిన నటి సెహర్ షిన్వారీ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత్పై బంగ్లాదేశ్ ప్రతీకారం తీర్చుకోవాలని తెలిపింది. టీమిండియాను ఓడిస్తే, తాను ఢాకా వెళ్లి ఒక క్రికెటర్ తో డేట్ చేస్తానని చెప్పింది. మరోవైపు ఈ టోర్నీలో టీమిండియాతో పాకిస్తాన్ మరోసారి తలపడాలంటే.. ఆ జట్టు సెమీస్ కు చేరాలి.
Read Also: France: ఫ్రాన్స్లో దాడుల కలకలం.. 6 ఎయిర్పోర్టుల్లో ఎమర్జెన్సీ..
Also Read
ప్రపంచకప్లో తొలి మూడు మ్యాచ్ల్లోనూ టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. టోర్నీలో ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ గెలవగా.. చెన్నైలో మెన్ ఇన్ బ్లూ 6 వికెట్ల తేడాతో కంగారూ జట్టును ఓడించింది. ఆ తర్వాత ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్పై విజయం సాధించింది. ఆ తర్వాత అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడో మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది.
Read Also: Supreme Court Collegium: 13 మంది న్యాయవాదుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు
ఈ మూడు మ్యాచ్ల్లోనూ భారత్ పరుగుల ఛేజింగ్లో విజయం సాధించడం గమనార్హం. ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్తో తదుపరి మ్యాచ్లు ఆడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?