Pakistan: భారత్ ఎన్నికల ప్రక్రియపై పాక్ ప్రశంసలు..
- పాకిస్థాన్ పార్లమెంట్లో భారత్ ఎన్నికలపై చర్చ
- మనం అలా ఎందుకు ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలక్షన్ కమిషన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంలు)పై భారత ప్రతిపక్ష నాయకులు ప్రశ్నలను లేవనెత్తుతూనే ఉన్నారు. అయితే.. అమెరికా వంటి అగ్రదేశాలు భారత్ ఎన్నికల ప్రక్రియను కొనియాడుతూనే ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల అనంతరం వైట్ హౌజ్ కి చెందిన ఓ నాయకుడు ఇండియా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తించేసిందని.. ఈసీకి అభినందనలు తెలిపారు. తాజాగా భారత్ ఎన్నికల ప్రక్రియపై పాక్ పార్లమెంట్లో చర్చ జరిగింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేత షిబ్లీ ఫరాజ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఎన్నికల వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తారు. భారత్ ఎలాంటి రిగ్గింగ్ లేకుండాఎన్నికలను నిర్వహించిందని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ.. మోసం ఆరోపణలు లేకుండా భారత్ తన భారీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిందని ఫరాజ్ అన్నారు.
READ MORE: Saripodhaa Sanivaaram: “గరం.. గరం..” అంటూ రాబోతున్న నాని ‘సరిపోదా శనివారం’ ఫస్ట్ సింగిల్..
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ప్రతిపక్ష నేత షిబ్లీ ఫరాజ్ మాట్లాడుతూ.. ‘మన శత్రు దేశాన్ని నేను ఉదాహరణగా చెప్పదలచుకోలేదు. అక్కడ తాజాగా జరిగిన ఎన్నికల్లో 80 కోట్ల మంది ఓటు వేశారు. వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నెల రోజులకు పైగా ఎన్నికలు నిర్వహించారు. ఓటర్లు ఈవీఎంల ద్వారానే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఒక్కరైనా ప్రశ్నించారా? మాకు కూడా అదే కావాలి. ఈ ఎన్నికలలో గెలిచామా లేదా అనేది సమస్య కాదు. ఇక్కడ జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచారో.. ఎవరు ఓడారో నమ్మలేం. ఈ దేశం చిక్కుకోవడం మాకు ఇష్టం లేదు. ఇది మన రాజకీయ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. మనం కూడా ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎందుకు నిర్వహించలేకపోతున్నాం?’ అని ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!