Pakistan: భారత్ ఎన్నికల ప్రక్రియపై పాక్ ప్రశంసలు..
- పాకిస్థాన్ పార్లమెంట్లో భారత్ ఎన్నికలపై చర్చ
- మనం అలా ఎందుకు ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలక్షన్ కమిషన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంలు)పై భారత ప్రతిపక్ష నాయకులు ప్రశ్నలను లేవనెత్తుతూనే ఉన్నారు. అయితే.. అమెరికా వంటి అగ్రదేశాలు భారత్ ఎన్నికల ప్రక్రియను కొనియాడుతూనే ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల అనంతరం వైట్ హౌజ్ కి చెందిన ఓ నాయకుడు ఇండియా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తించేసిందని.. ఈసీకి అభినందనలు తెలిపారు. తాజాగా భారత్ ఎన్నికల ప్రక్రియపై పాక్ పార్లమెంట్లో చర్చ జరిగింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేత షిబ్లీ ఫరాజ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఎన్నికల వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తారు. భారత్ ఎలాంటి రిగ్గింగ్ లేకుండాఎన్నికలను నిర్వహించిందని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ.. మోసం ఆరోపణలు లేకుండా భారత్ తన భారీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిందని ఫరాజ్ అన్నారు.
READ MORE: Saripodhaa Sanivaaram: “గరం.. గరం..” అంటూ రాబోతున్న నాని ‘సరిపోదా శనివారం’ ఫస్ట్ సింగిల్..
Also Read
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ప్రతిపక్ష నేత షిబ్లీ ఫరాజ్ మాట్లాడుతూ.. ‘మన శత్రు దేశాన్ని నేను ఉదాహరణగా చెప్పదలచుకోలేదు. అక్కడ తాజాగా జరిగిన ఎన్నికల్లో 80 కోట్ల మంది ఓటు వేశారు. వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నెల రోజులకు పైగా ఎన్నికలు నిర్వహించారు. ఓటర్లు ఈవీఎంల ద్వారానే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఒక్కరైనా ప్రశ్నించారా? మాకు కూడా అదే కావాలి. ఈ ఎన్నికలలో గెలిచామా లేదా అనేది సమస్య కాదు. ఇక్కడ జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచారో.. ఎవరు ఓడారో నమ్మలేం. ఈ దేశం చిక్కుకోవడం మాకు ఇష్టం లేదు. ఇది మన రాజకీయ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. మనం కూడా ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎందుకు నిర్వహించలేకపోతున్నాం?’ అని ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!