Pakistan: పాక్ కు మండుతున్నట్టుంది.. భారత్ అమెరికాను రెచ్చగొడుతోందంటూ..
- టీఆర్ఎఫ్ (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన తర్వాత పాక్ తీవ్ర ఆగ్రహం
- భారత్ అమెరికాను రెచ్చగొడుతోందంటూ
పాకిస్తాన్లోని లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న సంస్థ టీఆర్ఎఫ్ (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన తర్వాత పాక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ అమెరికాను రెచ్చగొడుతుందంటూ తీవ్రంగా స్పందించింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దాడికి సంబంధించి టీఆర్ఎఫ్ ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. టిఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంపై పాకిస్తాన్లోని షాబాజ్ ప్రభుత్వం పత్రికా ప్రకటన విడుదల చేయడం ద్వారా స్పందించింది.
Also Read:Hyderabad Rains : హోండా షోరూంలోకి వరదనీరు.. చిక్కుకున్న 80 మంది సిబ్బంది
Also Read
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
అన్ని రకాల ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పాకిస్తాన్ తెలిపింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఎల్లప్పుడూ ముందంజలో ఉందని, ప్రపంచ శాంతికి దాని సహకారాన్ని విస్మరించలేమని షాబాజ్ ప్రభుత్వం చెబుతోంది. ‘ఏబీ గేట్ బాంబు పేలుడు’ సూత్రధారి షరీఫుల్లా అరెస్టును పాకిస్తాన్ దీనికి ఉదాహరణగా పేర్కొంది.
Also Read:Off The Record : ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రైవేట్ హోటల్లో ఎందుకు పెడుతున్నారు..?
పహల్గామ్ సంఘటనపై పాకిస్తాన్ వైఖరి
పహల్గామ్ దాడిపై దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, అప్పుడే నిందించడం సరికాదని పాకిస్తాన్ పేర్కొంది. ఈ ప్రాంతాన్ని ‘అంతర్జాతీయంగా వివాదాస్పదమైనది’ అని పేర్కొన్న పాకిస్తాన్, ఈ కేసులో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఇటి) ప్రత్యక్ష ప్రమేయం ఉందనే భారతదేశ వాదనను తిరస్కరించింది, ఇది గ్రౌండ్ రియాలిటీకి విరుద్ధమని పేర్కొంది. పాకిస్తాన్లో లష్కరే తోయిబా ఒక ఇనాక్టివ్, నిషేధిత సంస్థ అని, దానిని పూర్తిగా నిర్మూలించామని పాకిస్తాన్ తెలిపింది. ఆ సంస్థ అగ్ర నాయకులను అరెస్టు చేసి, వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపింది. ఈ విషయం అమెరికా దేశీయ చట్టాలకు సంబంధించినదని పాకిస్తాన్ పేర్కొంది, అయితే భారతదేశం ఈ అంతర్జాతీయ వేదికలను పాకిస్తాన్ను కించపరచడానికి, “అంతర్జాతీయ దృష్టిని మళ్లించడానికి” ఉపయోగిస్తుందని తెలిపింది.
తాజావార్తలు
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?