పాకిస్తాన్లోని లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న సంస్థ టీఆర్ఎఫ్ (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన తర్వాత పాక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ అమెరికాను రెచ్చగొడుతుందంటూ తీవ్రంగా స్పందించింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దాడికి సంబంధించి టీఆర్ఎఫ్ ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. టిఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంపై పాకిస్తాన్లోని షాబాజ్ ప్రభుత్వం పత్రికా ప్రకటన విడుదల చేయడం ద్వారా స్పందించింది. Also Read:Hyderabad Rains : హోండా షోరూంలోకి…