Pakistan Crisis: పాక్లో ముదిరిన సంక్షోభం.. అత్యవసర భేటీకి తాత్కాలిక ప్రధాని పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Crisis: పాకిస్థాన్లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. పెరిగిన విద్యుత్ ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే విద్యుత్ ధరలకు సంబంధించి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఆ తర్వాత దేశ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వరుల్-హక్ కాకర్ ఆగస్టు 27న అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మీడియా నివేదికల ప్రకారం.. విద్యుత్ ధరల విషయంలో పూర్తి సమాచారం అందించాలని ప్రధాని అన్వరుల్-హక్ కకర్ పాకిస్తాన్ ఇంధన మంత్రిత్వ శాఖ, విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించారు. దీంతో పాటు పెరిగిన కరెంటు ధరల నుంచి దేశ ప్రజలకు ఎలా ఉపశమనం కల్పించాలనేది కూడా ఆలోచిస్తున్నారు. దేశంలోని సాధారణ ప్రజలతో పాటు, కార్మిక సంఘాల ప్రజలు విద్యుత్ ధరల పెంపు తర్వాత అనేక నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ అంశంపై చర్చలు ప్రారంభించింది.
Also Read
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
Read Also: Jawahar Point: చంద్రుడిపై జవహర్ పాయింట్.. రాజుకున్న రాజకీయ వివాదం
గతంలో, కరాచీలో పెరిగిన విద్యుత్ ధరలపై అనేక నిరసనలు జరిగాయి. ఇక్కడ జరిగిన ప్రదర్శనలకు జమాతే ఇస్లామీ (JI) మద్దతు ఇచ్చింది. కరాచీలో జరిగిన నిరసన కార్యక్రమంలో అమీర్ హఫీజ్ నైమూర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలపై భారం మోపడం కొనసాగితే పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. పాకిస్థాన్లోని రావల్పిండి నుంచి కూడా నిరసనలు వెల్లువెత్తాయి. లాహోర్, అటాక్, పెషావర్, క్వెట్టా, తౌన్సా, హైదరాబాద్, నవాబ్షా, రహీమ్ యార్ ఖాన్, ముల్తాన్లలో కూడా పెరిగిన విద్యుత్ రేట్లకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. పాకిస్థాన్ ప్రజలు పెరిగిన ధరలతో సతమతమవుతున్నారు.
తాజావార్తలు
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
-
Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!