Padi Kaushik Reddy : ఉద్యమ కారుడు బాలరాజును చంపించిన వ్యక్తి ఈటల.. కౌశిక్రెడ్డి సంచలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు తమ కేడర్ను కాపాడుకునే పనిలో పడ్డారు. అంతేకాకుండా.. ప్రజల్లోకి వెళ్లి తమ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. అయితే.. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిందనే చెప్పాలి. అయితే.. తాజాగా.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఉన్న శాసనసభ్యునికి మతి పోయిందని, నేరస్థుడైనా సర్పంచ్ని కలిసినవ్ కానీ బాధిత మహిళను కనీసం పరామర్శించలేదంటూ ఆయన ఈటలపై విమర్శలు గుప్పించారు.
Also Read :Live-In Relationship: భర్తతో విడాకులు.. డ్రైవర్తో సహజీవనం.. కట్ చేస్తే..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
నిన్ను ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని, నిన్నటి ధర్నా కు జనాలు లేక పక్క నియోజకవర్గం నుండి జనాలను తీసుకొచ్చిండు అంటూ ఆయన సెటైర్లు వేశారు. ఉద్యమ కారుడు బాలరాజు ను చంపించిన వ్యక్తి ఈటల అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పేద దళితులని కేసులలో ఇరికించింది ఈటల అని, జై శ్రీరాం అంటావ్ దేవరాంజల్ భూములు లాకున్న వ్యక్తి ఈటల అని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ లేకుంటే ఈరోజు నువెక్కడ ఉండేటోనివి అని ఆయన ప్రశ్నించారు. గుడ్లు ఎరుకొనే వ్యక్తి ని తీసుకొచ్చి మంత్రిని చేసిండు కేసీఆర్ అని, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది పెడితే ఏ అధికారినైనా నీలాదీస్తా అని ఆయన అన్నారు. జై భీమ్ అంటాడు దళితుల భూములు లాకుంటడు అని ఈటలపై విమర్శలు చేశారు పాడి కౌశిక్ రెడ్డి.
Also Read : Sachin Pilot : రాజస్థాన్ కాంగ్రెస్ లో చల్లారని వేడి.. కీలక సమావేశానికి పైలట్ డుమ్మా
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!