Live-In Relationship: భర్తతో విడాకులు.. డ్రైవర్తో సహజీవనం.. కట్ చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Killed By Her Lover In Mysore: పాపం ఆ మహిళ.. పెళ్లయ్యాక తన జీవితం మారుతుందని, భర్తతో సంతోషంగా దాంపత్య జీవితాన్ని గడపొచ్చని కలలు కంది. కానీ.. ఆమె కలలు చెదిరిపోయాయి. విభేదాలు తలెత్తడంతో భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్న తాను తోడు కోసం వెతుకుతుండగా.. ఒక డ్రైవర్ దొరికాడు. మనసుకు దగ్గరైన వాడు దొరికాడులే అని ఆనందించేలోపు.. అతడు కూడా దారుణంగా మోసం చేశాడు. చివరికి అతని చేతిలోనే ఆమె హత్యకు గురైంది. ఈ ఘటన మైసూరు నగరంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Taapsee Pannu: మరోసారి సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ షాకింగ్ కామెంట్స్.. సంతృప్తి దొరకలేదట
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
మైసూరుకు చెందిన సౌమ్య అనే మహిళకు కొంతకాలం క్రితం ఒక వ్యక్తితో వివాహం అయ్యింది. మొదట్లో వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది కానీ, ఆ తర్వాత మనస్పర్థలు ఏర్పడ్డాయి. తాను కలలు కన్న రీతిలో దాంపత్య జీవితం సాగకపోవడంతో.. సౌమ్య విడాకులు తీసుకుంది. భర్త నుంచి విడిపోయిన తర్వాత సౌమ్య టైలరింగ్ పని చేస్తూ జీవించేది. ఒంటరిగా ఉంటున్న తనకు, మనసుకి నచ్చే తోడు దొరక్కపోడా? అని వేచి చూసింది. ఈ క్రమంలోనే ఆమెకు రమేష్ అనే క్యాబ్ డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని రమేష్ మాటివ్వడంతో.. అతనితో సహజీవనం చేసేందుకు ఒప్పుకుంది.
Ladakh shut down: లడఖ్ లో సంపూర్ణ బంద్.. దలైలామాకు సంఘీభావంగా నిరసన..
అయితే.. రోజులు గడుస్తున్నా రమేష్ మాత్రం పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. పైగా.. ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? అని ప్రశ్నించినప్పుడల్లా.. అతడు నిరాకరిస్తూ వచ్చాడు. దీంతో.. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. రీసెంట్గా పెళ్లి విషయమై వీరి మధ్య మరోసారి గొడవ జరిగింది. అప్పుడు తన కోపం నషాళానికి ఎక్కడంతో.. రమేష్ కత్తి తీసుకొని సౌమ్యని నరికి చంపేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సౌమ్య ఫోన్ రికార్డ్ ఆధారంగా, ఈ హత్య చేసింది రమేష్ అని గుర్తించి, అతడ్ని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..