Live-In Relationship: భర్తతో విడాకులు.. డ్రైవర్తో సహజీవనం.. కట్ చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Killed By Her Lover In Mysore: పాపం ఆ మహిళ.. పెళ్లయ్యాక తన జీవితం మారుతుందని, భర్తతో సంతోషంగా దాంపత్య జీవితాన్ని గడపొచ్చని కలలు కంది. కానీ.. ఆమె కలలు చెదిరిపోయాయి. విభేదాలు తలెత్తడంతో భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్న తాను తోడు కోసం వెతుకుతుండగా.. ఒక డ్రైవర్ దొరికాడు. మనసుకు దగ్గరైన వాడు దొరికాడులే అని ఆనందించేలోపు.. అతడు కూడా దారుణంగా మోసం చేశాడు. చివరికి అతని చేతిలోనే ఆమె హత్యకు గురైంది. ఈ ఘటన మైసూరు నగరంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Taapsee Pannu: మరోసారి సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ షాకింగ్ కామెంట్స్.. సంతృప్తి దొరకలేదట
Also Read
- Maharashtra Hill Tragedy: తల్లిదండ్రులను కలపాలని కునాల్ చనిపోయాడా? సంభాజీనగర్ ఎపిసోడ్లో న్యూ ట్విస్ట్!
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
మైసూరుకు చెందిన సౌమ్య అనే మహిళకు కొంతకాలం క్రితం ఒక వ్యక్తితో వివాహం అయ్యింది. మొదట్లో వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది కానీ, ఆ తర్వాత మనస్పర్థలు ఏర్పడ్డాయి. తాను కలలు కన్న రీతిలో దాంపత్య జీవితం సాగకపోవడంతో.. సౌమ్య విడాకులు తీసుకుంది. భర్త నుంచి విడిపోయిన తర్వాత సౌమ్య టైలరింగ్ పని చేస్తూ జీవించేది. ఒంటరిగా ఉంటున్న తనకు, మనసుకి నచ్చే తోడు దొరక్కపోడా? అని వేచి చూసింది. ఈ క్రమంలోనే ఆమెకు రమేష్ అనే క్యాబ్ డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని రమేష్ మాటివ్వడంతో.. అతనితో సహజీవనం చేసేందుకు ఒప్పుకుంది.
Ladakh shut down: లడఖ్ లో సంపూర్ణ బంద్.. దలైలామాకు సంఘీభావంగా నిరసన..
అయితే.. రోజులు గడుస్తున్నా రమేష్ మాత్రం పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. పైగా.. ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? అని ప్రశ్నించినప్పుడల్లా.. అతడు నిరాకరిస్తూ వచ్చాడు. దీంతో.. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. రీసెంట్గా పెళ్లి విషయమై వీరి మధ్య మరోసారి గొడవ జరిగింది. అప్పుడు తన కోపం నషాళానికి ఎక్కడంతో.. రమేష్ కత్తి తీసుకొని సౌమ్యని నరికి చంపేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సౌమ్య ఫోన్ రికార్డ్ ఆధారంగా, ఈ హత్య చేసింది రమేష్ అని గుర్తించి, అతడ్ని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
The Paradise : అనిరుధ్ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. ‘ది పారడైజ్’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
-
Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
-
Maharashtra Hill Tragedy: తల్లిదండ్రులను కలపాలని కునాల్ చనిపోయాడా? సంభాజీనగర్ ఎపిసోడ్లో న్యూ ట్విస్ట్!
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?