Online Transactions: జాగ్రత్త సుమీ.. ఆన్లైన్ ట్రాన్స్యాక్షన్ ఎక్కువ చేస్తున్నారా.. లావాదేవీలపై ఈసీ నిఘా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల సమయంలో ఓటర్లను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు రాజకీయ నాయకులు డబ్బుతో, మద్యంతో ఓటర్లను మభ్యపెట్టే పనిలో పడ్డారు. ఈ విధంగా నగదు, మద్య పానీయాలు పెద్ద ఎత్తున రవాణా అవుతాయి. ఎన్నికల కమిషన్ ఈ సమస్యను పరిశీలిస్తోంది. ఎక్కడికక్కడ అక్రమ డబ్బు, మద్యం రవాణాకు అడ్డుకట్ట పడుతుంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అధికారులు ముమ్మరంగా తనికీలు చేస్తున్నారు. ఎవరైనా వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న మద్యం, నగదును గుర్తించి సీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పెద్ద మొత్తంలో నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
నగదు పంచితే పట్టుబడతామని తెలిసి కొందరు., కొత్తగా ఆన్లైన్ లావాదేవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా డబ్బు పంపిణీ చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా ఎన్నికల కమిషన్ హెచ్చరిక వచ్చింది. ఆన్లైన్ లావాదేవీలను కూడా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది ఈసీ.
Also Read: Weather Update: దేశవ్యాప్తంగా దంచికొడుతున్న ఎండలు.. ఈ రాష్ట్రాల్లో హీట్వేవ్ అలర్ట్
ఎన్నికల్లో నిధుల పంపిణీపై ఎన్నికల కమీషన్ తన పర్యవేక్షణను వేగవంతం చేస్తోంది. ఆన్లైన్ లావాదేవీలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లావాదేవీలు కూడా పర్యవేక్షించబడతాయి. కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఆన్లైన్ లావాదేవీలను చూస్తుంది. ఈ నిధుల పంపిణీపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన షాడో టీమ్ విచారణ జరుపుతోంది. తెలంగాణలో ఇప్పటికే రూ.250 కోట్ల నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు రూ.6 వేల కోట్లకు పైగా నగదు, మద్యం జప్తు చేయబడ్డాయి. ఆన్లైన్ లావాదేవీల కోసం ఢిల్లీ నిర్వచన్ సదన్లో ఓ ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశారు అధికారులు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!