Online Transactions: జాగ్రత్త సుమీ.. ఆన్లైన్ ట్రాన్స్యాక్షన్ ఎక్కువ చేస్తున్నారా.. లావాదేవీలపై ఈసీ నిఘా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల సమయంలో ఓటర్లను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు రాజకీయ నాయకులు డబ్బుతో, మద్యంతో ఓటర్లను మభ్యపెట్టే పనిలో పడ్డారు. ఈ విధంగా నగదు, మద్య పానీయాలు పెద్ద ఎత్తున రవాణా అవుతాయి. ఎన్నికల కమిషన్ ఈ సమస్యను పరిశీలిస్తోంది. ఎక్కడికక్కడ అక్రమ డబ్బు, మద్యం రవాణాకు అడ్డుకట్ట పడుతుంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అధికారులు ముమ్మరంగా తనికీలు చేస్తున్నారు. ఎవరైనా వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న మద్యం, నగదును గుర్తించి సీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పెద్ద మొత్తంలో నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
నగదు పంచితే పట్టుబడతామని తెలిసి కొందరు., కొత్తగా ఆన్లైన్ లావాదేవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా డబ్బు పంపిణీ చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా ఎన్నికల కమిషన్ హెచ్చరిక వచ్చింది. ఆన్లైన్ లావాదేవీలను కూడా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది ఈసీ.
Also Read: Weather Update: దేశవ్యాప్తంగా దంచికొడుతున్న ఎండలు.. ఈ రాష్ట్రాల్లో హీట్వేవ్ అలర్ట్
ఎన్నికల్లో నిధుల పంపిణీపై ఎన్నికల కమీషన్ తన పర్యవేక్షణను వేగవంతం చేస్తోంది. ఆన్లైన్ లావాదేవీలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లావాదేవీలు కూడా పర్యవేక్షించబడతాయి. కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఆన్లైన్ లావాదేవీలను చూస్తుంది. ఈ నిధుల పంపిణీపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన షాడో టీమ్ విచారణ జరుపుతోంది. తెలంగాణలో ఇప్పటికే రూ.250 కోట్ల నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు రూ.6 వేల కోట్లకు పైగా నగదు, మద్యం జప్తు చేయబడ్డాయి. ఆన్లైన్ లావాదేవీల కోసం ఢిల్లీ నిర్వచన్ సదన్లో ఓ ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశారు అధికారులు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!