Cyber Crime : సైబర్ మోసం.. కోటి రూపాయలు మాయం..
- సైబర్ మోసగాళ్ల చేతిలో సుమారు రూ.కోటి మోసపోయిన వ్యక్తి
- స్టాక్ మార్కెట్లో భారీ రాబడులు ఇస్తానని నమ్మించి మోసం
- మోసపోయానని గ్రహించి 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రానురాను సైబర్ నేరగాళ్లకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. జనాలను మోసం చేసేందకు వినూత్న దారులు ఎంచుకుంటూ డబ్బులు దండుకుంటున్నారు. టెక్నాలజీపై అవగాహన లేని వాళ్ల అత్యాసకు పోయి డబ్బును పోగొట్టుకుంటున్నారు. మొన్నటికిమొన్న తెలంగాణలో స్కీముల్ని ఆసరాగా చేసుకొని ఎన్నో సైబర్ మోసాలు పుట్టుకొచ్చాయి. చివరికి మైక్రోసాఫ్ట్ సర్వర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యను కూడా ఆసరాగా చేసుకొని ఆన్ లైన్ మోసాలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా వాట్సాప్ గ్రూపుల్లోకి కూడా ప్రవేశించింది.
Sweet corn: వానాకాలంలో స్వీట్కార్న్తో ఎన్ని లాభాలో..!
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
స్టాక్ మార్కెట్ మోసానికి పడి ఓ వ్యక్తి సైబర్ మోసగాళ్ల చేతిలో సుమారు రూ.కోటి మోసపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు పట్టణంలోని ఏపీఆర్ హోమ్స్లో నివాసం ఉంటున్న బెజవాడ నాగార్జున(36)ని నదియా కమీ అనే వ్యక్తి స్టాక్ మార్కెట్లో భారీ రాబడులు ఇస్తానని నమ్మించి మోసగించినట్లు సమాచారం. దీంతో నిందితులు ఇచ్చిన ఖాతాల్లోకి రూ.99,78,526 బదిలీ చేశాడు. మోసపోయానని గ్రహించి 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.
TTD EO Syamala Rao: లోపాలు గుర్తించాం.. లడ్డూ ప్రసాదం నాణ్యతపై దృష్టి పెట్టాం..
ఫిర్యాదుపై సత్వరమే చర్యలు తీసుకుని నిందితుల ఖాతాల్లో రూ.24 లక్షలు స్తంభింపజేసినట్లు పటాన్చెరు ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ఒక గంటలోపు ఫిర్యాదులను నమోదు చేయడం వల్ల నిందితుల ఖాతాల్లోని మొత్తాన్ని స్తంభింపజేయడం వల్ల వారు ప్రక్రియను అనుసరించి బాధితుల ఖాతాలకు తిరిగి రావచ్చని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?