Odisha Train Tragedy: బాలాసోర్ రైలు ప్రమాదం.. మరో 13 మృతదేహాలు బంధువులకు అప్పగింత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Train Tragedy: ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన మరో 13 మంది ప్రయాణికుల మృతదేహాలను శనివారం వారి కుటుంబాలకు అప్పగించారు. ఈ మృతదేహాలను భువనేశ్వర్లోని ఎయిమ్స్లో ఉంచారు. డీఎన్ఏ పరీక్షల సహాయంతో 29 మృతదేహాలను గుర్తించగా, శుక్రవారం ఆరు, శనివారం 13 మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు రైల్వే అధికారి తెలిపారు.
Read Also:Twitter: రోజుకు 600ట్వీట్లు మాత్రమే చదవగలరు.. ఎలాన్ మస్క్ కొత్త రూల్
Also Read
- TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
- Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
- ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
- Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
DNA పరీక్ష ఫలితాల ఆధారంగా AIIMS భువనేశ్వర్, భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ (BMC), ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP) మధ్య సమన్వయం ద్వారా, బాలాసోర్ రైలు ప్రమాదంలో మరణించిన మరో 13 మంది ప్రయాణికుల మృతదేహాలను అందజేశామని రైల్వే అధికారులు తెలిపారు. శనివారం వారి బంధువులకు అప్పగించామన్నారు. ఈ 13 మృతదేహాలలో నాలుగు మృతదేహాలను బీహార్కు, ఎనిమిది మృతదేహాలను పశ్చిమ బెంగాల్కు, ఒక మృతదేహాన్ని జార్ఖండ్కు పంపినట్లు అధికారి తెలిపారు.
Read Also:Andhra Pradesh: మహిళ ఫోటోలను మార్ఫింగ్ చేసిన దుర్మారుడు.. దిశ టీమ్ ఎంట్రీ తో..
ఇంకా గుర్తించని 62 మృతదేహాలు
రైల్వేశాఖ ప్రకటన ప్రకారం మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించినట్లు తెలిపారు. భువనేశ్వర్లోని ఎయిమ్స్లో ఉంచిన 62 మృతదేహాలను ఇంకా గుర్తించలేదని అధికారి తెలిపారు. భువనేశ్వర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) మిగిలిన మృతదేహాలను గుర్తించడానికి వారి బంధువుల కోసం వెతుకుతున్న వ్యక్తుల DNA నమూనాలను తీసుకుంటోంది. వారి మ్యాచింగ్ ప్రకారం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
-
TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
-
Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
-
ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
ట్రెండింగ్
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!