Odisha Train Tragedy: బాలాసోర్ రైలు ప్రమాదం.. మరో 13 మృతదేహాలు బంధువులకు అప్పగింత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Train Tragedy: ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన మరో 13 మంది ప్రయాణికుల మృతదేహాలను శనివారం వారి కుటుంబాలకు అప్పగించారు. ఈ మృతదేహాలను భువనేశ్వర్లోని ఎయిమ్స్లో ఉంచారు. డీఎన్ఏ పరీక్షల సహాయంతో 29 మృతదేహాలను గుర్తించగా, శుక్రవారం ఆరు, శనివారం 13 మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు రైల్వే అధికారి తెలిపారు.
Read Also:Twitter: రోజుకు 600ట్వీట్లు మాత్రమే చదవగలరు.. ఎలాన్ మస్క్ కొత్త రూల్
Also Read
- Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
- Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
- MS Dhoni: 'తలా ఫర్ ఏ రీజన్.!' CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
DNA పరీక్ష ఫలితాల ఆధారంగా AIIMS భువనేశ్వర్, భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ (BMC), ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP) మధ్య సమన్వయం ద్వారా, బాలాసోర్ రైలు ప్రమాదంలో మరణించిన మరో 13 మంది ప్రయాణికుల మృతదేహాలను అందజేశామని రైల్వే అధికారులు తెలిపారు. శనివారం వారి బంధువులకు అప్పగించామన్నారు. ఈ 13 మృతదేహాలలో నాలుగు మృతదేహాలను బీహార్కు, ఎనిమిది మృతదేహాలను పశ్చిమ బెంగాల్కు, ఒక మృతదేహాన్ని జార్ఖండ్కు పంపినట్లు అధికారి తెలిపారు.
Read Also:Andhra Pradesh: మహిళ ఫోటోలను మార్ఫింగ్ చేసిన దుర్మారుడు.. దిశ టీమ్ ఎంట్రీ తో..
ఇంకా గుర్తించని 62 మృతదేహాలు
రైల్వేశాఖ ప్రకటన ప్రకారం మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించినట్లు తెలిపారు. భువనేశ్వర్లోని ఎయిమ్స్లో ఉంచిన 62 మృతదేహాలను ఇంకా గుర్తించలేదని అధికారి తెలిపారు. భువనేశ్వర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) మిగిలిన మృతదేహాలను గుర్తించడానికి వారి బంధువుల కోసం వెతుకుతున్న వ్యక్తుల DNA నమూనాలను తీసుకుంటోంది. వారి మ్యాచింగ్ ప్రకారం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు.
తాజావార్తలు
-
Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
-
Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!