Warning Letter Of Balasore Like Train Tragedy : వచ్చే వారం హైదరాబాద్-ఢిల్లీ-హైదరాబాద్ మార్గంలో ‘బాలాసోర్ తరహా రైలు ప్రమాదం’ జరుగుతుంది అని హెచ్చరిస్తూ దక్షిణ మధ్య రైల్వేకు ఇటీవల వచ్చిన లేఖ సంచలనం రేపుతోంది. ఈ విషయాన్ని రైల్వే అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఒడిశాలోని ‘బాలాసోర్ దగ్గర మూడు రైళ్లు ఢీకొన్న క్రమంలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 293 మంది చనిపోయారు. కోరమాండల్ ఎక్స్ప్రెస్ బహనాగ బజార్ రైల్వే…
Odisha Train Tragedy: ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన మరో 13 మంది ప్రయాణికుల మృతదేహాలను శనివారం వారి కుటుంబాలకు అప్పగించారు.