Twitter: రోజుకు 600ట్వీట్లు మాత్రమే చదవగలరు.. ఎలాన్ మస్క్ కొత్త రూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Twitter: ఎలోన్ మస్క్ ట్విట్టర్ని కొత్త ల్యాబ్గా మార్చారు. రోజుకో కొత్త రూల్ పెట్టి ప్రయోగాలు చేస్తున్నారు. బ్యాకెండ్లో మార్పులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. దీని కారణంగా వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలోన్ మస్క్ శనివారం మాట్లాడుతూ.. ఒక రోజులో ఎవరు ఎన్ని పోస్ట్లను చదవవచ్చనే దానిపై తాత్కాలిక పరిమితులను అమలు చేసినట్లు చెప్పారు. సిస్టమ్ డేటా స్క్రాపింగ్, తారుమారుని నిరోధించడానికి ఇది తీసుకొచ్చినట్లు చెప్పారు. ఎలోన్ మస్క్ కొత్త ఆర్డర్ ప్రకారం.. వెరిఫై చేయబడిన ఖాతా నుండి ప్రతిరోజూ సుమారు 6,000 పోస్ట్లను చదవవచ్చు, అయితే ధృవీకరించబడని ఖాతా నుండి ప్రతిరోజూ 600 పోస్ట్లను చదవవచ్చు. కొత్త ధృవీకరించని ఖాతాల నుండి 300 పోస్ట్లను మాత్రమే చదవగలరు. ఎలోన్ మస్క్ ట్వీట్ చేస్తూ, ‘డేటా స్క్రాపింగ్, సిస్టమ్ మానిప్యులేషన్ను నిరోధించడానికి, మేము అనేక తాత్కాలిక పరిమితులను అమలు చేసాం.’ అని పేర్కొన్నారు.
Read Also:Andhra Pradesh: మహిళ ఫోటోలను మార్ఫింగ్ చేసిన దుర్మారుడు.. దిశ టీమ్ ఎంట్రీ తో..
Also Read
- CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
- 55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
- Modi - Meloni - Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
- Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా 'Rupee'.. పతనానికి అసలు కారణం ఇదే..
To address extreme levels of data scraping & system manipulation, we’ve applied the following temporary limits:
– Verified accounts are limited to reading 6000 posts/day
– Unverified accounts to 600 posts/day
– New unverified accounts to 300/day— Elon Musk (@elonmusk) July 1, 2023
ఈ చర్య ఎందుకు తీసుకున్నాడు?
ట్విట్టర్లోని సాంకేతిక లోపాలను క్లీన్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇది ప్రజలకు నచ్చకపోవచ్చు. మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ప్రపంచవ్యాప్త అంతరాయంతో పోరాడుతోంది. వేలాది మంది వినియోగదారులు ట్విట్టర్ని ఉపయోగించలేకపోయారు. అవుట్టేజ్ మానిటర్ వెబ్సైట్ ‘డౌన్ డిటెక్టర్’ ప్రకారం.. 7,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు ట్విట్టర్లో సాంకేతిక లోపాలను నివేదించారు.
ట్రోలింగ్ బారిన ఎలోన్ మస్క్
ఒక ట్విట్టర్ వినియోగదారుడు, ‘ఎవరైనా అలాన్ మస్క్ ని నిద్రలేపి అతని 44 బిలియన్ డాలర్ల యాప్ పనిచేయడం లేదని చెప్పండి’ అని పోస్ట్ చేశాడు. మరో వినియోగదారు ‘ట్విటర్లో రేట్లిమిట్ మించిపోయింది’ #TwitterDown ఎందుకు చెబుతుందో చూడటానికి నేను వస్తున్నాను.’ #TwitterDown, #RateLimitExceeded అనే హ్యాష్ట్యాగ్లు ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉన్నాయి. శనివారం, ట్విట్టర్ ఖాతాలు లేని వ్యక్తుల కోసం దాని వెబ్ ప్లాట్ఫారమ్కు బ్రౌజింగ్ యాక్సెస్ను బ్లాక్ చేసింది. ఎందుకంటే డేటా స్క్రాపింగ్ పెరిగిందని ఎలోన్ మస్క్ చెప్పారు. స్టార్టప్ల నుండి ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద కంపెనీల వరకు AI పని చేస్తున్న దాదాపు ప్రతి కంపెనీ భారీ మొత్తంలో డేటాను స్క్రాప్ చేస్తోందన్నారు.
Read Also:Kishan Reddy : తెలంగాణ ప్రజల భవిష్యత్ కల్వకుంట్ల కుటుంబం డైనింగ్ టేబుల్ మీద డిసైడ్ అవుతుంది
తాజావార్తలు
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Chiru158: చిరు158కి థమన్ ఫిక్స్.. మెగా మాస్కి మ్యూజికల్ బ్లాస్ట్ రెడీ!
-
Ragi Egg Dosa: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఈ దోశ తింటే చాలు!
ట్రెండింగ్
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!