Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Not Here To Do Politics India Bloc Mps In Manipur To Assess Ground Situation

Manipur: మణిపూర్‌కు ప్రతిపక్ష ఎంపీలు.. రాజకీయాలు చేసేందుకు కాదంటూ వ్యాఖ్య

Published Date :July 29, 2023 , 3:35 pm
By Mahesh Jakki
Manipur: మణిపూర్‌కు ప్రతిపక్ష ఎంపీలు.. రాజకీయాలు చేసేందుకు కాదంటూ వ్యాఖ్య
  • Follow Us :
  • google news
  • dailyhunt

Manipur: ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లోని 16 పార్టీలకు చెందిన 21 మంది ఎంపీల బృందం హింసాత్మక మణిపూర్‌కు చేరుకుంది. హింసాత్మకంగా దెబ్బతిన్న రాష్ట్రంలో క్షేత్రస్థాయి పరిస్థితులను నేతలు అంచనా వేయనున్నారు. 20 మంది నేతల బృందంలో కాంగ్రెస్ నేతలు అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, ఫూలో దేవి నేతమ్, కె సురేష్, సుస్మితా దేవ్(తృణమూల్ కాంగ్రెస్), సుశీల్ గుప్తా(ఆప్ ), శివసేన (యూబీటీ) నుంచి అరవింద్ సావంత్, కనిమొళి కరుణానిధి(డీఎంకే), జేడీయూ నాయకులు రాజీవ్ రంజన్ సింగ్, అనీల్ ప్రసాద్ హెగ్డే, సంతోష్ కుమార్ (సీపీఐ), ఏఏ రహీమ్ (CPIM), మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ), జావేద్ అలీ ఖాన్ (సమాజ్‌వాదీ పార్టీ), మహువా మాజి (జేఎంఎం), పీపీ మహమ్మద్ ఫైజల్ (ఎన్సీపీ), ఈటీ మహమ్మద్ బషీర్ (IUML), ఎన్‌కే ప్రేమచంద్రన్ (RSP), డీ రవికుమార్ (VCK), తిరు తోల్ తిరుమావళవన్ (VCK), ), జయంత్ సింగ్ (RLD)లు మణిపూర్‌కు వెళ్లిన బృందంలో ఉన్నారు.

రాజకీయ సమస్యలను లేవనెత్తడానికి కాదు, మణిపూర్ ప్రజల బాధను అర్థం చేసుకోవడానికి మేము అక్కడికి వెళ్తున్నామని అధిర్ రంజన్ చౌదరి అన్నారు.”మణిపూర్‌లో తలెత్తిన సున్నిత పరిస్థితులకు పరిష్కారం చూపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది శాంతిభద్రతల పరిస్థితి కాదు కానీ అక్కడ మతపరమైన హింస ఉంది, ఇది దాని పొరుగు రాష్ట్రాలను కూడా ప్రభావితం చేస్తోంది. ప్రభుత్వం నెరవేర్చలేదు. మణిపూర్‌లో వాస్తవ పరిస్థితిని అంచనా వేయబోతున్నాం” అని ఆయన వివరించారు.

Also Read

  • Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
  • Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్‌ మోర్‌ అనాల్సిందే..
  • India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
  • Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..

Also Read: Car Buying: తక్కువ ప్రైజ్లో కారు కొనాలనుకుంటున్నారా.. రూ.7 లక్షల కంటే తక్కువ ధర కార్లు ఇవే

హింసాత్మక ప్రాంతాల సందర్శనకు బృందం

ప్రతిపక్ష కూటమి ఎంపీలు శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి ఇంఫాల్‌ చేరుకున్నారు. రాష్ట్రంలోని కొండ ప్రాంతాలు, లోయలో హింసాత్మక ప్రాంతాలను వారు సందర్శించనున్నారు. ప్రతినిధి బృందం ఆదివారం మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికేని కూడా కలవనుంది. ఎంపీలు తమ పరిశోధనలను పార్లమెంటులో చర్చించాలనుకుంటున్నారు. అయితే పార్లమెంట్‌లో చర్చకు అనుమతి ఇవ్వకుంటే ఎంపీలు విలేకరుల సమావేశం నిర్వహిస్తారని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశంపై చర్చకు అనుమతించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని హుస్సేన్ అన్నారు. మణిపూర్‌లో తీవ్ర హింస, మహిళలపై అత్యాచారాలు, జాతి ప్రక్షాళన జరుగుతోందని, అయితే ప్రధానికి రాష్ట్రం కోసం సమయం లేదని ప్రధాని నరేంద్ర మోడీపై మండిపడ్డారు.

Also Read: Twitter Logo: ట్విట్టర్ భవనంపై ‘X’ లోగో.. విచారణ ప్రారంభించిన శాన్ ఫ్రాన్సిస్కో అధికారులు

విపక్ష నేతలపై మాట్లాడే మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ఎన్నికలకు వెళ్లేందుకు ప్రధానికి సమయం ఉంది, కానీ మణిపూర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం లేదని నసీర్ హుస్సేన్ విమర్శించారు. మణిపూర్‌కు ప్రతినిధి బృందాన్ని పంపాలని ప్రతిపక్షాలు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని బాధిత ప్రజలకు తమ దుస్థితిపై ఆందోళన ఉందని పార్లమెంటు నుండి సందేశం పంపుతుందని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. జాతి కలహాలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో పరిస్థితిపై పార్లమెంటులో ప్రధాని ప్రకటన చేయాలని, దానిపై పూర్తి స్థాయి చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ మే 3 నుండి జాతి హింసలో మునిగిపోయింది, ఇందులో 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adhir Ranjan Chowdhury
  • bjp
  • communal violence
  • congress
  • INDIA bloc MPs

తాజావార్తలు

  • Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు

  • Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్‌ మోర్‌ అనాల్సిందే..

  • Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

  • India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?

  • Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions