Heart Disease: ఇలాంటి స్త్రీలలో గుండెపోటు ప్రమాదం తక్కువ..
- అనేక అధ్యయనాలలో పురుషుల కంటే స్త్రీలలో తక్కువ గుండెపోటు ప్రమాదాలు తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో అదే వెల్లడి మెనోపాజ్ (రుతుక్రమం ఆగిపోవడం) అనుభవించిన స్త్రీలు తక్కువ ప్రభావితం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటివరకు అనేక అధ్యయనాలలో పురుషుల కంటే స్త్రీలు తక్కువ గుండెపోటు ప్రమాదాలకు గురవుతారని కనుగొన్నారు. అయితే.. తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో మెనోపాజ్ (రుతుక్రమం ఆగిపోవడం) అనుభవించిన స్త్రీలు గుండె సంబంధిత వ్యాధులు పట్ల తక్కువగా ప్రభావితం అవుతారని వెల్లడైంది. వారి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయని.. దీని ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనం తెలిపింది. ఒక స్త్రీ రుతుస్రావం శాశ్వతంగా ఆగిపోయినప్పుడు దానిని మెనోపాజ్ అంటారు. ఇది సహజమైన ప్రక్రియ.. రుతువిరతికి ముందు వచ్చే పరివర్తన దశను పెరిమెనోపాజ్ అంటారు.
Reda Also: PM Modi : అది కాంగ్రెస్ నుంచి ఆశించడం పెద్ద తప్పు.. రాజ్యసభలో మోడీ ఫైర్
Also Read
- Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ 'పండు మిరపకాయ పచ్చడి'.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
- Iron Rich Snacks: మన తాత ముత్తాతల ఆరోగ్యం.. ఈ ఒక్క స్నాక్తో మీ పిల్లలకు ఐరన్, కాల్షియం కొండంత బలం!
- Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే 'నేరేడు జామ్' ఇంట్లోనే చేయండి ఇలా.!
- Ragi Bondalu: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. 'సూపర్ ఫుడ్' మునగాకుతో రాగి బొండాలు సింపుల్గా ఇలా చేసేయండి!
ఈ అధ్యయనంలో స్త్రీలు తమ జీవితకాలంలో ఎక్కువ భాగం గుండెపోటు లేదా స్ట్రోక్తో చనిపోవడానికి పురుషుల కంటే తక్కువ అవకాశం కలిగి ఉంటారు. యుక్తవయస్సు తర్వాత ఈ ప్రమాదం పురుషుల కంటే ఎక్కువగా ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ సర్క్యులేషన్ రీసెర్చ్లో ప్రచురించబడిన ఈ అధ్యయనంలో.. 55 ఏళ్ల వయస్సులో లేదా ఆ తర్వాత రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలకు గుండెపోటు, స్ట్రోకులు వచ్చే అవకాశం గణనీయంగా తక్కువగా ఉందని వెల్లడైంది. అధ్యయనం ప్రకారం.. మెనోపాజ్ ఆలస్యంగా ప్రారంభం అవడం శారీరక ప్రయోజనాలను అందిస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రయోజనాలను కలిగించే నిర్దిష్ట విధానాలు కూడా పరిశోధించారు. ఈ విధానాల ద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని.. ఆహార చికిత్సలతో సహా కొత్త చికిత్సలకు దారి తీసే అవకాశం ఉంది.
Reda Also: Plane Crash: మధ్యప్రదేశ్లో కూలిన యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లకు గాయాలు
ఈ అధ్యయనంలో 92 మంది మహిళలు పాల్గొన్నారు. వారు వాస్కులర్ ఆరోగ్యాన్ని పరీక్షించారు. ప్రత్యేకంగా.. బ్రాచియల్ ఆర్టరీ ఫ్లో-మెడియేటెడ్ డైలేషన్ (FMD) అనే కొలత ద్వారా, వారి రక్త ప్రవాహంతో ధమనుల పొడవు, వ్యాకోచనం ఎలా ఉందో పరిశీలించారు. రుతుక్రమం ఆగిపోయిన మహిళల రక్తనాళాలు.. రుతుక్రమం ఆగనివారి కంటే ఆరోగ్యకరంగా ఉన్నాయి. పీరియడ్స్ వచ్చినప్పుడు.. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంలో క్షీణత పెరుగుతుందని పరిశోధకులు నివేదించారు. అధ్యయనంలోని తాజా వివరాలు ప్రకారం.. మెనోపాజ్ అనుభవించిన 10% మందికి గుండె జబ్బుల ప్రమాదం తగ్గి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొనబడింది.
తాజావార్తలు
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు.. మిషన్ 360పై మోడీ సర్కార్ ఫోకస్..
-
Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
-
Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!