PM Modi influence on Pak: పాకిస్థాన్ ఎన్నికలపై మోడీ ప్రభావం.. ఆర్థిక సంక్షోభంపై కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్లో ఎన్నికల ప్రచార సందడి ఆగిపోయింది. రేపు (ఫిబ్రవరి 8న) నేషనల్ అసెంబ్లీ, ప్రావిన్షియల్ అసెంబ్లీలలోని 242 స్థానాలకు కూడా ఓటింగ్ జరుగనుంది. అయితే, ఆర్థిక సంక్షోభంపై పాకిస్తాన్లోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టడానికి పెద్ద ఎన్నికల వాగ్దానాలు ఇచ్చాయి. కోటి ఉద్యోగాలు కల్పిస్తామని కొందరు వాగ్దానం చేయగా.. విద్యుత్ బిల్లులు తగ్గిస్తామని, ద్రవ్యోల్బణాన్ని 6 శాతానికి తగ్గిస్తామని మరికొన్ని పార్టీలు హామీలు ఇచ్చాయి.
Read Also: Ponnam Prabhakar: ఆర్టీసి మనందరిది దానిని కాపాడుకోవాలి..
Also Read
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్-ఎన్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జనవరి 27న తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అనేక వాగ్దానాలతో పాటు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్లో ఆర్థిక సంస్కరణలు చేపడుతామని పేర్కొన్నారు. 2027 నాటికి ద్రవ్యోల్బణం రేటును 6 శాతానికి తగ్గిస్తానని హామీ ఇచ్చారు. జాతీయ నిరుద్యోగిత రేటును 5 శాతానికి తగ్గిస్తామని హామీ ఇచ్చింది. పాకిస్తాన్ జీడీపీ వృద్ధి రేటు 6 శాతం నుంచి 7 శాతం మధ్య ఉండాలి.. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు అసాధ్యం.. గత ఏడాది జూన్లో, షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ కోసం 3.5 శాతం అంచనా వేసిన జీడీపీ వృద్ధి లక్ష్యాన్ని ఆమోదించింది.
Read Also: NZ vs SA: రచిన్ రవీంద్ర సంచలన ఇన్నింగ్స్.. దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ రికార్డు విజయం!
అయితే, పీఎంఎల్-ఎన్, పీపీపీతో పాటు పీటీఐ సహా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేశాయి. అయితే, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల విజయాన్ని పాకిస్తాన్లోని అన్ని రాజకీయ పార్టీలు ఫాలో అవుతున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం, అవినీతి, పన్నుల నుంచి విముక్తి కల్పిస్తామని 2014లో నరేంద్రమోడీ ఎన్నికల వాగ్దానం చేశారు. అప్పుడు భారత్ లో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
తాజావార్తలు
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
-
Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!