MP Uttam Kumar Reddy : మోడీ.. చిల్లర రాజకీయాలు మానుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని నేడు ప్రధాని మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే ఈ సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. అంతేకాకుండా.. దేశంలో అవినీతి, కుటుంబ పాలనకు స్వస్తి చెప్పాలంటూ పరోక్షంగానే ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. అయితే.. ప్రధాని వ్యాఖ్యలపై ఇతర పార్టీల నేతల విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం మీద ఇవాళ ఏం మాట్లాడినా తప్పు అన్నారు. మోడీ వ్యాఖ్యలు దురదృష్టకరమని, ప్రధాని కుర్చీ స్థాయి తగిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Also Read
అంతేకాకుండా.. చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. బీజేపీలో రాజకీయ వారసులు లేరా అని ఆయన ప్రశ్నించారు. స్వాతంత్ర దినోత్సవ రోజు ఇలాంటి వ్యాఖ్యలు తగదని ఆయన అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో అందరం కలిసి మెలిసి పని చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పెట్టిన డిమాండ్ లు నాకు తెలియదని ఆయన అన్నారు. పార్టీలో అన్ని వ్యవహారాలు సర్దుకుంటాయని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
ICC ODI Rankings: టీమిండియా ‘వన్డే’ జైత్రయాత్ర.. ప్రపంచ ఛాంపియన్లనే వెనక్కి నెట్టి అగ్రస్థానంలో భారత్!
-
Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
-
Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?