Mopidevi Venkataramana: ప్రతి పేదవాడి జీవితంలో వెలుగు చూడాలనే లక్ష్యంతో సీఎం జగన్ పని చేస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాజిక యాత్ర పై వాడ వాడలా చర్చ జరుగుతుంది అని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఏపీ సీఎం చేసిన అభివృద్ధి,సంక్షేమం పై చర్చ జరుగుతుంది.. పేదరికాన్ని తొలగించాలన్న నినాదంతో ముఖ్యమంత్రి జగన్ పని చేస్తున్నారు.. ఎన్నికల హామీలను అమలు చేస్తున్న సీఎం జగన్.. సీఎం జగన్ ప్రతి పేదవాడి జీవితం లో వెలుగు చూడాలన్న లక్ష్యం తో పని చేస్తున్నారు.. ఓటు బ్యాంక్ రాజకీయం గా మాత్రమే గతం లో సామాజిక సాధికారత ఉండేది అని ఆయన ఆరోపించారు.
Read Also: Team India: ఇండియా-ఆస్ట్రేలియా టీ 20 సిరీస్.. యువ ఆటగాడికి కెప్టెన్సీ బాధ్యతలు..!
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
కానీ, సీఎం జగన్ వెనుకబడిన వర్గాలకు ఆర్థిక స్వాలంభన అందించడటమే లక్షంగా పని చేస్తున్నారు అని వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ తెలిపారు. రాజ్యసభ సీటు అంటే బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే దక్కేది.. కానీ వెనుక బడిన వర్గాలకు, బీసీలకు రాజ్యసభ అవకాశాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ ది.. జగన్ ను ఎందుకు పరిపాలన నుండి దించాలో ప్రతిపక్షాలు చెప్పాలి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఎందుకు దించాలో చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. అణగారిన వర్గాలకు మరింత మేలు జరగాలంటే మళ్ళీ జగనే సీఎం అవ్వాలి అని పిలుపునిచ్చారు. 2024లో మరో సారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఎంపీ మోపిదేవి అన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చి మళ్లీ జగన్ సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ-జనసేన పార్టీలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని విమర్శించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!