MP K.Laxman : ఒక కలం పోటుతో కేసీఆర్ సర్కార్ వారికి అన్యాయం చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
26 కులాల జేఏసీ నేతలు గవర్నర్ ను కలిశారు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత లక్ష్మణ్. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఏపీ నుండి వచ్చి ఈ 26 కులాల వాళ్ళ ఏళ్ల తరబడి ఇక్కడ ఉంటున్నారని, చిన్న చిన్న పనులు చేసుకుని ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ జాబితాలో ఉన్న వారిని రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక కలం పోటుతో కేసీఆర్ సర్కార్ వారిని బీసీ జాబితా నుండి తొలగించిందన్నారు. ఈ 26 కులాలు ఇక్కడ రిజర్వేషన్ సౌకర్యాలు పొందలేక పోతున్నారని, వారికి ఆంధ్రములాలు ఉన్నాయనే బీసీ జాబితా నుండి తొలగించారని ఆయన అన్నారు. ఓట్లు వచ్చినప్పుడు కాలుకు ముళ్ళు కుచ్చుకుంటే నోటితో తీస్తానని చెప్పిన సీఎం ఇపుడు వారిని ఒక కలం పోటుతో కడుపులో పొడిచారంటూ ఆయన విమర్శించారు.
Also Read :Mahesh Babu: తండ్రిని మర్చిపోలేని మహేష్.. కన్నీటి లేఖ
Also Read
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
- Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
- Parastoo Ahmadi: హిజాబ్ ధరించనందుకు గాయనికి 74 కొరడా దెబ్బలతో శిక్ష
రెండు రాష్ట్రాలు బీసీలకు అన్యాయం చేస్తే సహించే ప్రసక్తే లేదని, వాళ్ళ హక్కుల కోసం బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. స్థానిక సంస్థల్లో ఏపీ, తెలంగాణ రెండు ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్ లు తగ్గించాయని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ఇటీవల తెలంగాణలో జరుగుతున్న ఐటీ సోదాలపై స్పందిస్తూ.. ఐటీ దాడులు కొత్త కాదని, తప్పు చేయని వాళ్ళు జడుసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
Also Read : Pakistan: పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్
తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నట్లు.. సక్రమంగా ఎవరు కట్టకపోయినా ఇబ్బందులు తప్పవు. దీన్ని రాజకీయానికి ముడి పెట్టి డైవర్ట్ చేయడం సరికాదు. అధికారులు వారి పని వారు చేసుకుంటారు. రాజకీయంగా బీజేపీ ని ఎదుర్కోలేక కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే బీఎల్ సంతోష్ పేరును పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. దేశసేవ చేసే వ్యక్తిపై లేని పోని అభాండాలు వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరో నలుగురి పేర్లను పెట్టుకుని కావాలని కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. మేము రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
-
Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
ట్రెండింగ్
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు